వార్తలు

  • Home
  • జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

వార్తలు

జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Dec 8,2023 | 08:26

ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్‌ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్‌తో సంబంధం లేకుండా…

897 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌ – 21 నుంచి దరఖాస్తు

Dec 8,2023 | 14:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897…

నవరత్నాల్లో కేంద్రం ఇచ్చిందెంత? – రాష్ట్ర సర్కారుకు కాగ్‌ ప్రశ్న

Dec 8,2023 | 08:25

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి(అమరావతి) :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలపై కాగ్‌ఆరా తీస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు రాసిన కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) తాజాగా…

డ్రైనేజీ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 | 08:24

  -నిర్లక్ష్యంవల్లే వరిపంటకు అపార నష్టం -వరికి ఎకరాకు రూ.25 వేలు, -ఇతర పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో మురుగునీటి…

తెలంగాణ కొత్త ప్రభుత్వానికి సీఎం జగన్‌ అభినందనలు

Dec 7,2023 | 18:55

అమరావతి: తెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి…

ఇకపై నో ‘వీసా’.. మలేషియా, థాయిలాండ్‌ జాబితాలో ఇండోనేషియా ..!

Dec 7,2023 | 17:57

 జకార్తా :   మలేషియా, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాల జాబితాలో ఇండోనేషియా కూడా చేరనుంది.   భారత్‌, చైనా, అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా…

జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు కోన విద్యార్థిని ఎంపిక

Dec 7,2023 | 17:26

ప్రజాశక్తి -కలకడ :పరిషత్‌ ఉన్నత పాఠశాల కోనలో ఎనిమిదవ తరగతి చదువుతున్న జైనాబ్‌ ఖానం జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం చంగల్‌…

ఖతార్‌లో 8 మంది మాజీ నేవీ అధికారులను కలిసిన భారత రాయబారి

Dec 7,2023 | 17:06

 న్యూఢిల్లీ :   ఖతార్‌లో మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను  భారత రాయబారి గత ఆదివారం  కలిసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వివరాలను…