వార్తలు

  • Home
  • కమనీయం…భద్రాద్రి రామయ్య కల్యాణం

వార్తలు

కమనీయం…భద్రాద్రి రామయ్య కల్యాణం

Apr 18,2024 | 00:31

 ప్రభుత్వం తరఫున సిఎస్‌ లాంఛనాలు  నేడు పట్టాభిషేక మహోత్సవం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు శోభయమానంగా కొనసాగుతున్నాయి. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ…

బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

Apr 17,2024 | 18:34

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19…

బిజెపి అభ్యర్థుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన రాజ్‌పుత్‌ కమ్యూనిటీ

Apr 17,2024 | 18:28

ముజఫర్‌ నగర్‌ :    యుపిలోని ముజఫర్‌నగర్‌, కైరానా, షహరాన్‌పూర్‌ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్లు రాజ్‌పుత్‌ నేత బుధవారం ప్రకటించారు. మంగళవారం ఖేడా నియోజకవర్గంలో రాజ్‌పుత్‌…

ముమ్మర ప్రచారంలో సిపిఎం అభ్యర్థులు

Apr 17,2024 | 21:38

ప్రజాశక్తి-యంత్రాంగం సిపిఎం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పాచిపెంట అప్పలనర్స, అసెంబ్లీ…

ట్రైనీ నర్సుపై అత్యాచారయత్నం

Apr 17,2024 | 22:06

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రోగి సహాయకుడి ఘాతుకం ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఓ ట్రైనీ నర్సుపై…

Mamata Banerjee : ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే సిఎఎ, ఎన్ఆర్‌సిల రద్దు

Apr 17,2024 | 16:09

సిల్చిరా (అస్సాం)  :   ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫోరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను రద్దు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా…

ఈనెల 19న చంద్రబాబు నామినేషన్‌..!

Apr 17,2024 | 16:02

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా…

సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లు – దక్షిణ మధ్య రైల్వే

Apr 17,2024 | 15:46

హైదరాబాద్‌: వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన…

మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ..!

Apr 17,2024 | 15:32

తెలంగాణ: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం,…