వార్తలు

  • Home
  • సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిపిఎం నేత పి.మధు

వార్తలు

సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిపిఎం నేత పి.మధు

Apr 19,2024 | 11:43

విజయవాడ : బాబూరావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని పైపులరోడ్డు సెంటర్‌, సింగ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి…

విజయవాడలో సిపిఎం అభ్యర్థి బాబూరావు నామినేషన్‌ ర్యాలీ

Apr 19,2024 | 14:57

విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు నామినేషన్‌ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. సింగ్‌ నగర్‌ పైపుల్‌ రోడ్డు నుండి ఎంబి విజ్ఞాన…

యానాంలో కొనసాగుతోన్న పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌

Apr 19,2024 | 10:38

యానాం (కాకినాడ) : యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్‌ కేంద్రాలలో పుదుచ్చేరి లోక్‌ సభ పోలింగ్‌ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. యానాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రులోని…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

Kenya – కుప్పకూలిన సైనిక హెలికాప్టర్‌ – 10మంది మిలటరీ అధికారులు మృతి

Apr 19,2024 | 10:15

నైరోబీ (కెన్యా) : కెన్యాలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలి 10మంది మిలటరీ అధికారులు మృతి చెందిన దుర్ఘటన గురువారం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు…

పండ్లరసంలో విషం కలిపారు.. ఆసుపత్రిలో ఉన్నా : నటుడు మన్సూర్‌ అలీఖాన్‌

Apr 19,2024 | 09:59

ఆర్కేనగర్‌ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు…

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు

Apr 19,2024 | 09:51

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు,…

సార్వత్రిక ఎన్నికలు – తొలివిడత పోలింగ్‌ ప్రారంభం

Apr 19,2024 | 09:21

21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు  అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు కూడా న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన తొలివిడత పోలింగ్‌ ఘట్టం శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం…

పాలకుల వైఫల్యాలను వివరిస్తూ సిపిఎం ప్రచారం

Apr 19,2024 | 09:00

 విజయాన్ని కాంక్షిస్తూ ముందడుగు ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. డప్పుల దరువులు… మంగళ హారతులు… కుంకుమ తిలకాలు దిద్ది…