వార్తలు

  • Home
  • లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు బీటెక్‌ విద్యార్థి బలి

వార్తలు

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు బీటెక్‌ విద్యార్థి బలి

Feb 27,2024 | 14:52

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు శఅతి మించుతున్నాయి. లోన్‌యాప్‌ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పకి.. వారి దురాగాతాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.…

డెంగ్యూతో పెరూలో హెల్త్‌ ఎమర్జెన్సీ ..

Feb 27,2024 | 14:48

 లిమా :     డెంగ్యూ మహమ్మారి కారణంగా వందకు పైగా మునిసిపాలిటీల్లో  హెల్త్‌ ఎమర్జెన్సీ విధించినట్లు   పెరూ ప్రభుత్వం ప్రకటించింది.    ఇప్పటివరకు 32 మంది మరణించారు. …

ఏపీలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లు బదిలీలు..

Feb 27,2024 | 14:47

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకొల్లు…

వైసిపి నేతలు.. ఇంకెంత దిగజారిపోతారో ఊహించలేం: వైఎస్‌ షర్మిల

Feb 27,2024 | 14:39

అమరావతి: క్రికెటర్‌ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తీరుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా…

నగరంలో 71 మంది ఎస్‌ఐలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ..

Feb 27,2024 | 14:35

హైదరాబాద్‌ : నగరంలో 71 మంది ఎస్‌ఐలను, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ…

మంచినీటి కోసం ధర్నా – గేట్లు ఎక్కి కమిషన్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లిన మహిళలు

Feb 27,2024 | 14:12

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నెలలతరబడి మంచినీరు అందకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం గేట్ల ముందు మంగళవారం నిరసన చేపట్టారు. అధికారులు గేట్లను మూసేయడంతో గేట్లను…

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు.. మార్చి 12కు విచారణ వాయిదా

Feb 27,2024 | 13:02

హైదరాబాద్‌ : ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ…

నో రాజీ .. ఇక యుద్దమే ..

Feb 27,2024 | 13:02

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ‘ రాజుల కోటలో .. యుద్ధం సిద్ధమయ్యింది.. ఎదురుపడ్డా .. ఇద్దరు రాజులు.. ‘ రాజీకి వచ్చిన ఎమ్మెల్యే మంతెన…

వచ్చే సోమవారం నాటికి కాల్పుల విరమణపై ప్రకటన : బైడెన్‌

Feb 27,2024 | 12:57

న్యూయార్క్‌ :    వచ్చే సోమవారం నాటికి గాజాపై కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌…