వార్తలు

  • Home
  • బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

వార్తలు

బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం

Apr 10,2024 | 00:07

అండాల్‌ : తొలి విడత ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లోని స్థానాల్లో సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిపిఎం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జహనారాఖాన్‌ అండాల్‌…

అమెరికాలో భారతీయ విద్యార్థి కిడ్నాప్‌, హత్య

Apr 10,2024 | 00:05

వాషింగ్టన్‌ : అమెరికాలో మూడు వారాల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థి మంగళవారం శవమై కనిపించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌…

ఓట్ల క్రాస్‌ వెరిఫికేషన్‌పై పిటిషన్లను 16న విచారించనున్న సుప్రీం

Apr 10,2024 | 00:01

న్యూఢిల్లీ : ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి)తో పోలైన ఓట్ల క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను ఈ నెల 16న…

మొదటి దశలో 8 శాతమే!

Apr 9,2024 | 23:59

 తగ్గుతున్న మహిళా అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర…

హేమంత్‌ సోరేన్‌పై కేసులో మూడో వ్యక్తి అరెస్టు

Apr 9,2024 | 23:58

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌పై విచారణ జరుగుతున్న మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మూడో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని…

ఉగాది నాడూ పస్తులే!

Apr 10,2024 | 00:32

‘అనంత’ కార్పొరేషన్‌ క్లాప్‌ డ్రైవర్ల నిరసన ప్రజాశక్తి- అనంతపురం కార్పొరేషన్‌ : ‘వేతనాలు ఇవ్వకుండా పండగ పూట పస్తులుంచారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి?’…

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Apr 9,2024 | 23:30

టెక్కలి బరిలో కిల్లి కృపారాణి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. ఆరు లోక్‌సభ, 12…

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు

Apr 9,2024 | 23:25

ప్రజాశక్తి-పిఠాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్‌కల్యాణ్‌ను నరసాపురం ఎంపి, టిడిపి నేత రఘురామకృష్ణంరాజు మంగళవాకం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు…

గెలిపిస్తే.. గిరి గొంతులను చట్టసభలో వినిపిస్తా

Apr 9,2024 | 23:21

 సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి అప్పలనర్స ప్రజాశక్తి – పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే…