వార్తలు

  • Home
  • పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా?.. కవితకు పొన్నం కౌంటర్‌

వార్తలు

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన రాలేదా?.. కవితకు పొన్నం కౌంటర్‌

Jan 22,2024 | 16:46

హైదరాబాద్‌ : పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా? అనిబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనదైన కౌంటర్‌…

రామ మందిర నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం : మోడీ

Jan 22,2024 | 16:39

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : రామ మందిర నిర్మాణం భారత సమాజ పరిపక్వతకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో మోడీ…

ఆల్‌ ఇండియా పోలీస్‌ కమెండో కాంపిటీషన్స్‌ ప్రారంభం

Jan 22,2024 | 21:31

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : 14వ అల్‌ ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్‌ (ఎఐపిసిసి)- 2024 పోటీలు సోమవారం విశాఖపట్నం కాపులుప్పడలోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రంలో…

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

Jan 22,2024 | 16:27

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌(CEO Andhra)లో…

మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఖండన

Jan 22,2024 | 15:36

ప్రజాశక్తి-విజయవాడ : ఆదివారం అర్ధరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడి వర్కర్స్ పై పోలీసులు దౌర్జన్యంగా విరుచుకుపడి అరెస్టు చేస్తున్న సందర్భంగా వార్తల కవరేజ్ కి…

ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింన సుప్రీం

Jan 22,2024 | 15:34

చెన్నై : సోమవారం (జనవరి 22) అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. అయితే రాముని విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన లైవ్‌ టెలికాస్ట్‌ను తమిళనాడు…

కోడి కత్తి శ్రీను బెయిల్‌పై హైకోర్టులో ఫిటిషన్‌

Jan 22,2024 | 15:11

ప్రజాశక్తి-అమరావతి : కోడికత్తి శ్రీను బెయిల్‌ పిటిషన్‌ను విచారించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శ్రీను తరుపున సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది…

అంగన్వాడీల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలి : పవన్‌ కల్యాణ్‌

Jan 22,2024 | 15:06

ప్రజాశక్తి-అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…

రేపటి నుంచి షర్మిల జిల్లాల పర్యటన

Jan 22,2024 | 14:52

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలను చేపట్టిన వైఎస్‌ షర్మిల క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుని పోవడం కోసం ఆమె రేపటి నుంచి జిల్లాల యాత్రను…