వార్తలు

  • Home
  • అదానీ బొగ్గు కుంభకోణం కేసు – సత్వర విచారణకు డిమాండ్‌

వార్తలు

అదానీ బొగ్గు కుంభకోణం కేసు – సత్వర విచారణకు డిమాండ్‌

May 25,2024 | 08:27

భారత ప్రధాన న్యాయమూర్తికి 21 అంతర్జాతీయ సంస్థల లేఖ న్యూఢిల్లీ : అదానీ బొగ్గు దిగుమతుల కుంభకోణం కేసుపై సత్వరమే విచారణ జరిపించాలని 21 అంతర్జాతీయ సంస్థలు…

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ తొలిరోజు ప్రశాంతం

May 25,2024 | 08:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజైన శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45…

విశాఖకు సైబర్‌ నేరాల బాధితులు

May 25,2024 | 08:19

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దళారుల మాటలు నమ్మి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 27 మంది…

మెడికల్‌ కాలేజీల స్వప్నం సాకారమయ్యేనా ?

May 25,2024 | 08:15

రాష్ట్రంలో మరో ఐదు వైద్య కళాశాలల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలో నిర్మించిన వైద్య కళాశాలల్లో ఈ ఏడాది నుండే…

ఉక్కు కార్మికులపై విద్యుత్‌ భారం

May 25,2024 | 08:10

యూనిట్‌ ఛార్జీ 50 పైసల నుంచి రూ.ఎనిమిదికి పెంపు స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌…

బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేముంది? : నవీన్‌ పట్నాయక్‌ ఎద్దేవా

May 24,2024 | 23:52

భువనేశ్వర్‌ : బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేలేకుండా పోతోందని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం విమర్శించారు. తన ఆరోగ్యంపైనా కాషాయ పార్టీ దుష్ప్రాచారం చేస్తోందని ఆయన…

గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన

May 24,2024 | 23:42

200 మందికిపైగా ఇయు సిబ్బంది లేఖ బ్రసెల్స్‌: గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనపై యూరోపియన్‌ యూనియన్‌లోని వివిధ సంస్థలకు చెందిన 200మందికిపైగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.…

ఈ దశలో ఇసిని ఆదేశించలేం

May 24,2024 | 23:17

పోలింగ్‌ కేంద్రాల వారీగా డేటా అప్‌లోడ్‌పై సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా…

గుండెపోటుతో యుటిఎఫ్‌ నాయకులు మహబూబ్‌ అలీ మృతి

May 24,2024 | 22:52

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గుండెపోటుతో తెలంగాణ యుటిఎఫ్‌ ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మహబూబ్‌ అలీ మృతి చెందారు. మహుబూబ్‌ అలీ కూతురు పెళ్లి…