ఇజ్రాయిల్కు ఆయుధ సరఫరాలను ఆపండి
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి పిలుపు జెనీవా : గాజాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధం, విధ్వంసం, ప్రాణనష్టంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు, ఖండనలు వ్యక్తమవుతున్న…
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి పిలుపు జెనీవా : గాజాలో నెలల తరబడి సాగుతున్న యుద్ధం, విధ్వంసం, ప్రాణనష్టంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు, ఖండనలు వ్యక్తమవుతున్న…
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నేడు 388 మండలాల్లో వడగాడ్పులు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుని ప్రకోపానికి రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.…
న్యూఢిల్లీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జిషీటు దాఖలు చేసింది. భూకుంభకోణంలో సోరెన్ రూ.600 కోట్ల మేర అవినీతి,…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్…
తల్లిదండ్రులిద్దరి మత వివరాలు విడివిడిగా పేర్కొనాల్సిందే! కేంద్ర హోంశాఖ ముసాయిదా నిబంధనల జారీ బిజెపి ప్రభుత్వ చేతిలో దుర్వినియోగమయ్యే అవకాశం న్యూఢిల్లీ : ఇకపై బిడ్డ జననాన్ని…
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక…
న్యూఢిల్లీ : తాను బిజెపిలో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. ఆ వార్తలను తోసిపుచ్చుతూ… శుక్రవారం తనదైన శైలిలో వివరణనిచ్చారు. ‘వారు…
తెలంగాణ : ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు…
న్యూయార్క్ (అమెరికా) : శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతమంతా వణికిపోయింది. కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారు భయాందోళన చెందారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో…