కాంగ్రెస్లో చేరిన వైసిపి ఎమ్మెల్యే ఎలిజా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ (ఎస్సి) ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ (ఎస్సి) ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లో…
ప్రజాశక్తి-గూడూరు టౌన్ (తిరుపతి జిల్లా) :తిరుపతి జిల్లా గూడూరు వైసిపి ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బిజెపిలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం…
ప్రజాశక్తి – వీరులపాడు (ఎన్టిఆర్ జిల్లా) :ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన యువకుడిపై వైసిపి నాయకులు ఆదివారం దాడి…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమల చేరుకున్న బ్రహ్మానందం వీఐపీ బ్రేక్…
ముంబయి : వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ (విబిఎ) అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ నిర్ణయం ఏకపక్షమని, దురదృష్టకరమని యుటిబి శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 31న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఇండియా ఫోరం ప్రకటించింది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘సేవ్…
అబూజ : రెండు వారాల క్రితం నైజీరియన్ పాఠశాల నుండి కిడ్నాప్కు గురైన సుమారు 300 మంది విద్యార్థులను ఆదివారం విడుదల చేశారు. వాయువ్య రాష్ట్రమైన…
చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్పై విచారణ ప్రజాశక్తి-నెల్లూరు : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీరెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ఈ…
అమరావతి : కరోనా నియంత్రణ కోసం భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్…