వార్తలు

  • Home
  • నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

వార్తలు

నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

Feb 13,2024 | 11:21

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘము ఉపాధ్యక్షుడు…

ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న లక్షలాది మంది రైతులు

Feb 13,2024 | 11:21

న్యూఢిల్లీ :    పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ   పంజాబ్‌ రైతుల నిరసన కార్యక్రమం ‘ఢిల్లీ ఛలో’ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.  ఢిల్లీ ఛలోను అడ్డుకునేందుకు…

ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు ఎప్పుడో…?

Feb 13,2024 | 11:12

నవంబర్‌ 2న రిజర్వ్‌ చేసిన కోర్టు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల బాండ్ల…

పాలస్తీనా రచయితలకు అండగా నిలవండి

Feb 13,2024 | 11:00

న్యూఢిల్లీ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సైనికులు సాగిస్తున్న మారణహోమంపై స్పందించాలని 600 మందికి పైగా రచయితలు, కవులు ‘పెన్‌ అమెరికా’ సంస్థను కోరారు. సాహితీవేత్తల భావ ప్రకటనా…

వైజ్ఞానిక రంగంలో మహిళలకు సమ ప్రాధాన్యం

Feb 13,2024 | 10:57

ఐరాస చీఫ్‌ పిలుపు ఐక్యరాజ్యసమితి : విజ్ఞానశాస్త్రంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించి, ప్రోత్సహించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి11న ‘సైన్స్‌లో బాలికలు,…

గాజాలో 67మంది పాలస్తీనియన్లు మృతి

Feb 13,2024 | 10:54

గాజా : రఫా నగరంలో సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన వైమానిక, సముద్ర దాడుల్లో 67మంది పాలస్తీనియన్లు మరణించారు. రాత్రి సమయంలో ఆకాశం నుండి యుద్ధ…

పార్లమెంట్‌ సమావేశాల రోజులు తగ్గినయ్

Feb 13,2024 | 10:51

17వ లోక్‌సభలో ఏడాదికి సగటున 55 రోజులే మొదటి లోక్‌సభలో ఇది 135 రోజులు పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అధ్యయనం న్యూఢిల్లీ : భారత్‌లో సాధారణ ఎన్నికలు…

దేశంలో ఉద్యోగాలు లేవు

Feb 13,2024 | 10:51

ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు కేంద్రంపై రాహుల్‌ మండిపాటు కార్బా (ఛత్తీస్‌గఢ్‌) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Feb 13,2024 | 10:51

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసన సభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…