శుభలేఖలు పంచేందుకు వెళ్లి వరుడు మృతి
వర్ధన్నపేట : మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.…
వర్ధన్నపేట : మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.…
చైనాలోని ఉత్తర ప్రాంతంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఎ.ఎఫ్.టి వార్తా సంస్థ ప్రకారం, హెబీ ప్రావిన్స్లో సంభవించిన పేలుడులో ఒకరు మృతి చెందగా 22 మంది…
ఎమ్మెల్యే ఫాల్గుణను నిలదీసిన సిపిఎం సర్పంచ్ సునీత ప్రజాశక్తి-డుంబ్రిగుడ : అప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వంతెనను ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను సిపిఎం…
హైదరాబాద్ : తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6)…
సి2ప్లస్50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు రైతు సంఘాల సమన్వయ సమితి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్50 శాతం కలిపి మద్దతు…
పాట్నా : తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్కు బీహార్లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి…
విజయనగరం, అరకు పార్లమెంట్ స్థానాలను బిజెపికి వదిలేసిన అధిష్టానం నెల్లిమర్లలో ఉనికి కోల్పోతామంటూ ఆందోళన ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో…
2019లో ఉన్నపళంగా పనులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నిర్ణయం ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత…
ప్రజాశక్తి – రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఐటి శాఖ…