వార్తలు

  • Home
  • శుభలేఖలు పంచేందుకు వెళ్లి వరుడు మృతి

వార్తలు

శుభలేఖలు పంచేందుకు వెళ్లి వరుడు మృతి

Mar 13,2024 | 09:50

వర్ధన్నపేట : మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.…

Blast: చైనాలో భారీ పేలుడు

Mar 13,2024 | 09:50

చైనాలోని ఉత్తర ప్రాంతంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఎ.ఎఫ్.టి వార్తా సంస్థ ప్రకారం, హెబీ ప్రావిన్స్‌లో సంభవించిన పేలుడులో  ఒకరు మృతి చెందగా 22 మంది…

అప్రోచ్‌ రోడ్డు లేకుండానే వంతెన ప్రారంభమా?

Mar 13,2024 | 09:40

ఎమ్మెల్యే ఫాల్గుణను నిలదీసిన సిపిఎం సర్పంచ్‌ సునీత ప్రజాశక్తి-డుంబ్రిగుడ : అప్రోచ్‌ రోడ్డు నిర్మించకుండా వంతెనను ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణను సిపిఎం…

వాహనాల రిజిస్ట్రేషన్‌..ఇకపై టీఎస్‌కు బదులు టీజీ

Mar 13,2024 | 09:39

హైదరాబాద్‌ : తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్క్‌ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6)…

Protest: మద్దతు ధరకై పోరు

Mar 13,2024 | 10:49

సి2ప్లస్‌50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు  రైతు సంఘాల సమన్వయ సమితి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్‌50 శాతం కలిపి మద్దతు…

ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Mar 13,2024 | 10:37

పాట్నా : తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి…

టిడిపిలో కమలం చిచ్చు

Mar 13,2024 | 09:24

 విజయనగరం, అరకు పార్లమెంట్‌ స్థానాలను బిజెపికి వదిలేసిన అధిష్టానం నెల్లిమర్లలో ఉనికి కోల్పోతామంటూ ఆందోళన ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో…

కర’కట్టు’ కథలేనా?

Mar 13,2024 | 09:20

2019లో ఉన్నపళంగా పనులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నిర్ణయం ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత…

అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం : అమర్‌నాథ్‌

Mar 13,2024 | 09:16

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పుగోదావరి జిల్లా) : వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఐటి శాఖ…