మరో 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కేంద్ర…
తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కేంద్ర…
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.హైకోర్టుగానీ, రాష్ట్ర…
సిలిగురి : బెంగాల్లో రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మమతా బెనర్జీ ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు.…
తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి…
విజయవాడ: వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి…
హైదరాబాద్: గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిప్లబిక్ డే సందర్భంగా…
హైదరాబాద్: ఆత్మనిర్భర్ భారత్గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు…
జెనీవా : గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి…
తెలంగాణ : ‘ కనకపు సింహాసనమున..’ అంటూ … సుమతీ శతక పద్య ప్రస్తావనతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ…