వార్తలు

  • Home
  • మరో 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!

వార్తలు

మరో 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!

Jan 26,2024 | 15:26

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కేంద్ర…

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై కీలక పరిణామం.. సీబీఐ కౌంటర్‌

Jan 26,2024 | 15:15

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.హైకోర్టుగానీ, రాష్ట్ర…

బెంగాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పలు అడ్డంకులు : కాంగ్రెస్

Jan 26,2024 | 15:19

 సిలిగురి  :  బెంగాల్‌లో రాహుల్‌గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్రకు  మమతా బెనర్జీ ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మండిపడ్డారు.…

తిరుమలలో అన్నప్రసాదం విభాగం పునరుద్ధరణ : టీటీడీ ఈవో

Jan 26,2024 | 15:02

తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి…

వైఎస్‌ఆర్‌ పాలనకు జగన్‌ పాలనకు తేడా ఉంది : వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 14:51

విజయవాడ: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్‌ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి…

కాంగ్రెస్‌, బిజెపి మధ్య రహస్య మైత్రి బయటపడింది : కేటీఆర్‌

Jan 26,2024 | 14:45

హైదరాబాద్‌: గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రిప్లబిక్‌ డే సందర్భంగా…

పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది: వెంకయ్యనాయుడు

Jan 26,2024 | 14:36

హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు…

‘నరకం’గా గాజా : డబ్ల్యుఒ చీఫ్‌

Jan 26,2024 | 14:25

జెనీవా :   గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాదానికి…

సుమతీ శతక పద్యంతో కెటిఆర్‌ సంచలన పోస్ట్‌ !

Jan 26,2024 | 14:00

తెలంగాణ : ‘ కనకపు సింహాసనమున..’ అంటూ … సుమతీ శతక పద్య ప్రస్తావనతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన ఓ…