వార్తలు

  • Home
  • రన్‌ వే పైకి వచ్చి మళ్ళి టేకాఫ్.. ఇండిగో విమానంలో గందరగోళం..!

వార్తలు

రన్‌ వే పైకి వచ్చి మళ్ళి టేకాఫ్.. ఇండిగో విమానంలో గందరగోళం..!

Jan 30,2024 | 13:21

గన్నవరం ఎయిర్పోర్ట్‌లోఘటన ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం ఎయిర్పోర్ట్‌ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్‌ అయ్యేందుకు రన్‌ వే పైకి వచ్చిన విమానం మళ్ళీ…

‘జాతీయ కోవిడ్‌ అమర వైద్యుల దినోత్సవం’ – వైద్యుల ర్యాలీ

Jan 30,2024 | 12:56

ప్రజాశక్తి-విజయనగరం కోట : కోవిడ్‌ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.బాస్కరరావు కొనియాడారు. మంగళవారం జాతీయ కోవిడ్‌…

ఫిబ్రవరి 8న ఆశావర్కర్ల ‘చలో విజయవాడ’

Jan 30,2024 | 12:44

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … ఫిబ్రవరి 8 న ‘చలో విజయవాడ’ చేపడుతున్నామని ఆశావర్కర్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం బొబ్బిలిలోని…

’వారంతా‘ మన దేశ పిల్లలు కాదా : ప్రియాంక గాంధీ

Jan 30,2024 | 12:44

న్యూఢిల్లీ  :  దేశంలో అసలు సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వాటికి మోడీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదని, దీనికి నిదర్శనం ఇజ్రాయిల్‌కి కార్మికులను పంపేందుకు చేపట్టిన …

షుటింగ్‌ కోసం దారి మళ్లింపు.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ జామ్‌

Jan 30,2024 | 12:40

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తమిళ్‌ హీరో ధనుష్‌ నటిస్తోన్న.. వెబ్‌ సిరీస్‌ షుటింగ్‌ను మంగళవారం ఉదయం తిరుమలకి వెళ్లే ప్రధాన రహదారి అలిపిరి సమీపంలోని శ్రీ బాలాజీ…

‘ ఆత్మ గౌరవ దీక్ష ‘ – మోడీ ప్రభుత్వ తీరుకు నిరసన : వి.శ్రీనివాసరావు

Jan 30,2024 | 15:22

విజయవాడ : నేడు మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని… రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, మంగళవారం ఉదయం విజయవాడ లెనిన్‌…

కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Jan 30,2024 | 13:09

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు శాంతినగర్‌ కస్తూర్బా ప్రిన్సిపాల్‌…

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో చాగల్లు హై స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Jan 30,2024 | 12:05

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : స్థానిక చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు వి.కార్తీక్‌, బి.అనుపమ ఇటీవల జరిగిన ఎన్‌.ఎం.ఎం.ఎస్‌…

19 మంది పాకిస్థానీయులను రక్షించిన భారత నేవీ.. 36 గంటల్లో 2వ ఆపరేషన్‌

Jan 30,2024 | 11:58

 న్యూఢిల్లీ :   భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమిత్రా 36 గంటల వ్యవధిలో మరో యాంటీ పైరసీ ఆపరేషన్‌ను చేపట్టింది.   సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు…