వార్తలు

  • Home
  • 20 రోజులు పరీక్షా కాలం

వార్తలు

20 రోజులు పరీక్షా కాలం

Apr 23,2024 | 08:36

బ్యాంకుల్లో లావాదేవీలపై ప్రత్యేక దృష్టి  రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్‌ ప్రజాశక్తి – ఏలూరు : బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు…

ఏజెన్సీ దోపిడీదారులను తరిమికొట్టండి

Apr 23,2024 | 08:29

బిజెపి పల్లకి మోసే టిడిపి, వైసిపిలకు ఓట్లడిగే అర్హత లేదు : వి.శ్రీనివాసరావు  ఉత్సాహంగా సిపిఎం రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు నామినేషన్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం…

అసెంబ్లీకి నామినేషన్ల జోరు

Apr 23,2024 | 08:26

ప్రజాశక్తి- యంత్రాంగం : అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు సోమవారం జోరందుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 28 నామినేషన్లు పడ్డాయి. శాసనసభ స్పీకర్‌, వైసిపి ఆమదాలవలస అభ్యర్థి తమ్మినేని సీతారాం,…

బాలిక గర్భవిచ్చిత్తికి సుప్రీం అనుమతి

Apr 23,2024 | 08:17

మానసిక, శారీరక శ్రేయస్సుకు అసాధారణ నిర్ణయం న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సోమవారం సుప్రీంకోర్టు అనుమతించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌…

పద్మ అవార్డుల ప్రదానం

Apr 23,2024 | 08:14

 వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ అందజేత న్యూఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు…

మోడీ విద్వేష ప్రసంగాలపై స్పందించరేం?

Apr 23,2024 | 08:11

ఎన్నికల కమిషన్‌కు సీతారాం ఏచూరి మరో లేఖ  ఈ ఫిర్యాదుపైనైనా స్పందించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై…

ముమ్మాటికీ కోడ్‌ ఉల్లంఘనే

Apr 23,2024 | 07:54

రాజస్థాన్‌లో ముస్లింలపై విషం చిమ్మిన మోడీ  బహు సంతానం కలిగిన సమాజమంటూ ఛీత్కారం చొరబాటుదారులంటూ నిందలు శ్రీ మోడీ పై చర్యకు ప్రతిపక్షాల డిమాండ్‌ ప్రజాశక్తి –…

సామరస్యంగా వ్యవహరించండి!

Apr 23,2024 | 07:55

కేంద్ర, రాష్ట్రాలకు మరోసారి సుప్రీం సూచన  కర్ణాటక కరువు పరిష్కారానికి వారం గడువు కావాలన్న కేంద్రం న్యూఢిల్లీ : ఫెడరల్‌ వ్యవస్థలో తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన…

మెరిసిన బాలికలు

Apr 23,2024 | 07:48

ముమ్మాటికీ కోడ్‌ ఉల్లంఘనే శ్రీరాజస్థాన్‌లో ముస్లింలపై విషం చిమ్మిన మోడీ శ్రీ బహు సంతానం కలిగిన సమాజమంటూ ఛీత్కారం శ్రీచొరబాటుదారులంటూ నిందలు శ్రీ మోడీ పై చర్యకు…