వార్తలు

  • Home
  • ప్రభాకర్‌ రెడ్డికి తీవ్ర అస్వస్థత..

వార్తలు

ప్రభాకర్‌ రెడ్డికి తీవ్ర అస్వస్థత..

May 15,2024 | 17:00

అమరావతి: టీడీపీ సీనియర్‌ లీడర్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.…

చార్జింగ్‌ స్టేషన్‌ లో కేబుల్స్‌ చోరి..

May 15,2024 | 16:45

క్యాలిఫోర్నియా: రాగి దొంగలు అమెరికాకు తలనొప్పిగా మారారు. ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల మరమ్మతుకే వేల డాలర్లను అమెరికా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా క్యాలీఫోర్నియాలో టెస్లాకు…

ప్రజా జీవితంలో కొనసాగే అర్హత మోడీకి లేదు : జైరాం రమేష్‌

May 15,2024 | 16:38

రాంచీ : ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలు చొరబాటుదారులని, అత్యధిక పిల్లలను కంటారని రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను…

హిందువులు, ముస్లింలంటూ రాజకీయాలు చేయను

May 15,2024 | 23:28

 ఒకవేళ అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతా  గోద్రా అల్లర్ల పేరుచెప్పి నా ప్రతిష్టను ప్రత్యర్థులు దెబ్బతీశారు : ప్రధాని మోడీ న్యూఢిల్లీ : లోక్‌…

తెలంగాణకు రాబోయే మూడు రోజులు వర్ష సూచన -వాతావరణ శాఖ

May 15,2024 | 15:45

హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. మే19న బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం…

రోడ్డు ప్రమాదంలో మంటలు చెలరేగి దంపతులు మృతి

May 15,2024 | 15:15

బోనకల్‌: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న…

తిరుమల మరోసారి చిరుత కలకలం

May 15,2024 | 20:29

ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. బుధవారం తెల్లవారుజామున తిరుమలకు కొందరు…

కుర్‌ కురే తీసుకురాలేదని విడాకులు కోరిన భార్య

May 15,2024 | 23:25

లక్నో : రూ. 5 విలువైన కుర్‌ కురే ప్యాకెట్‌ తీసుకురాలేదని భర్త నుంచి భార్య విడాకులు కోరిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆగ్రాలోని ఓ…

లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు – డ్రైవర్‌కు తీవ్రగాయాలు

May 15,2024 | 14:22

ప్రజాశక్తి- దేవరపల్లి (తూర్పు గోదావరి) : ఆర్‌టిసి బస్సు లారీని ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలవ్వగా, ఐదుగురికి స్వల్పగాయాలైన ఘటన బుధవారం దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి డైమండ్‌…