వార్తలు

  • Home
  • ఉత్సాహంగా పోతిన రాము ర్యాలీ : నామినేషన్‌

వార్తలు

ఉత్సాహంగా పోతిన రాము ర్యాలీ : నామినేషన్‌

Apr 23,2024 | 14:49

విజయవాడ: ప్రజా మ్యానిఫెస్టో జైభారత్‌ పార్టీ బలం అని, దీనిని తమ పార్టీ అధ్యక్షుడు నెలల తరబడి ప్రజారంజకంగా రూపొందించారని జైభారత్‌ నేషనల్‌ పార్టీ విజయవాడ పశ్చిమ…

సందడిగా గన్నవరం సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు నామినేషన్

Apr 23,2024 | 14:37

ప్రజాశక్తి-గన్నవరం ఇండియా కూటమి బలపర్చిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు కోలాహలంగా నామినేషన్‌ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. వందలాది మంది పార్టీ…

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Apr 23,2024 | 14:32

ఢిల్లీ : లిక్కర్‌ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడిషియల్‌ కస్టడీని మరో…

కురుపాంలో సిపిఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌

Apr 23,2024 | 14:32

కురుపాం (మన్యం) : కురుపాం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్ధి మండంగి రమణ మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వక్తలు…

Aligarh University: వందేళ్ల తర్వాత మొదటి మహిళా విసి నైమా ఖాతూన్‌

Apr 23,2024 | 14:25

న్యూఢిల్లీ :   అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ (ఎఎంయు) వైస్‌ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం కేంద్ర విద్యాశాఖ ఆమెను విసిగా నియమిస్తూ…

జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

Apr 23,2024 | 14:23

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ…

ఎరుపెక్కిన కురుపాం .. కోలాహలంగా సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ – ఫోటోలు

Apr 23,2024 | 14:25

కురుపాం (మన్యం) : కురుపాంలో సిపిఎం అభ్యర్థి రమణ నామినేషన్‌ కోలాహలంగా ప్రారంభమైంది. సందడిగా కురుపాం ఎర్రజెండాలతో రెపరెపలాడింది. ఆ ఫోటోలు…  

ప్యాకేజీ పార్టీ కాదు-సిపిఎం ప్రజాస్వామ్య పార్టీ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Apr 23,2024 | 14:09

రంపచోడవరం (అల్లూరి) : ప్యాకేజీ పార్టీ కాదు-సిపిఎం ప్రజాస్వామ్య పార్టీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గిరిజన ప్రాంత పరిరక్షణ, అభివృద్ధి కోసం ఇండియా…

తిరుమలలో తగ్గిన యాత్రీకుల రద్దీ

Apr 23,2024 | 13:16

తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…