వార్తలు

  • Home
  • టిడిపికి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

వార్తలు

టిడిపికి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 | 20:29

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్‌డిఎలో టిడిపి చేరే…

వివాహ వేడుకలో సిఎం జగన్‌

Feb 15,2024 | 19:27

ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌/కార్పొరేషన్‌  :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో…

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం :సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

Feb 15,2024 | 18:42

అమరావతి: ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…

చంద్రబాబు పాలన విషవృక్షం.. వైసీపీ పాలన కల్పవృక్షం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

Feb 15,2024 | 17:47

అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా…

ఎంపి పదవికి టిఎంసి నేత మిమిచక్రవర్తి రాజీనామా

Feb 15,2024 | 17:39

కోల్‌కతా :  ప్రముఖ  నటి, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…

ఒంటరిగానే పోటీ చేస్తాం : ఫరూక్‌ అబ్దుల్లా

Feb 15,2024 | 16:59

 శ్రీనగర్‌ :    వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…

స్పీకర్‌కు లేఖ రాసిన ముగ్గురు రెబల్‌ ఎమ్మెల్యేలు

Feb 15,2024 | 16:16

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెబల్‌ ఎమ్మెల్యేల విచారణ, చర్యలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు ముగ్గురు వైసిపి రెబల్‌ ఎమ్మెల్యేలు..…

ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రబౌ సుబియాంటో విజయం

Feb 15,2024 | 16:24

జకార్తా :  అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఓట్ల లెక్కింపుల్లో ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపినట్లు సంబంధిత…

బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి

Feb 15,2024 | 16:24

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్‌ గౌరవ్‌ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ…