టిడిపికి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డిఎలో టిడిపి చేరే…
ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డిఎలో టిడిపి చేరే…
ప్రజా సంఘాలకు ముందస్తు నోటీసులు ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్/కార్పొరేషన్ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో పర్యటించారు. కోడుమూరు రోడ్డులోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో…
అమరావతి: ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…
అమరావతి : ఏపీని ఐదేండ్ల పాటు పరిపాలించిన టీడీపీ చంద్రబాబు పాలన విషవృక్షమైతే వైసీపీ పాలన కల్పవృక్షంలాంటిదని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా…
కోల్కతా : ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత మిమి చక్రవర్తి ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే ఎంపి…
శ్రీనగర్ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. గురువారం నిర్వహించిన…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెబల్ ఎమ్మెల్యేల విచారణ, చర్యలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు ముగ్గురు వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు..…
జకార్తా : అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనధికారిక ఓట్ల లెక్కింపుల్లో ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపినట్లు సంబంధిత…
చిత్రకూట్ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్ చిత్రకూట్లోని బుందేల్ఖండ్ గౌరవ్ మహోత్సవంలో జరిగిన పేలుడులో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. పండుగ…