వార్తలు

  • Home
  • మేనిఫెస్టోల్లో మహిళా సాధికారతను అజెండాగా చేర్చండి

వార్తలు

మేనిఫెస్టోల్లో మహిళా సాధికారతను అజెండాగా చేర్చండి

Feb 21,2024 | 22:33

– రాజకీయ పక్షాలకు మహిళా సంఘాల ఐక్యవేదిక వినతులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిజమైన మహిళా సాధికారత సాధించేలా రాజకీయ పార్టీలన్నీ…

ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులు అనర్హులు – హైకోర్టు స్టే

Feb 21,2024 | 22:17

-ఈ ఉత్తర్వులు టెట్‌ నిర్వహణకు అడ్డంకి కాదని వెల్లడి ప్రజాశక్తి-అమరావతి :స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి బిఇడి అభ్యర్థులు అర్హులని హైకోర్టు పేర్కొంది. బిఇడి…

స్వీయ అధ్యయనాన్ని పెంచుకోవాలి – రెడ్‌బుక్స్‌ డేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Feb 21,2024 | 22:00

-నీలం నోట్‌బుక్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి…

న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్‌ కన్నుమూత

Feb 21,2024 | 21:51

ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖుల సంతాపం న్యూఢిల్లీ : సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలి శామ్‌ నారిమన్‌ బుధవారం న్యూఢిల్లీలో…

 భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన

Feb 21,2024 | 21:10

– టిడిపి ముఖ్య నేతలతో భేటీ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి) నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిడిపి, జనసేన…

రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. 160 మందికి గాయాలు

Feb 21,2024 | 17:46

చండీగఢ్‌ :   కనీస మద్దతు ధర కోరుతూ శాంతియుతంగా నిరసనతెలుపుతున్న రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రైతులపై హర్యానా పోలీసులు టియర్‌గ్యాస్‌ షెల్స్‌, రబ్బర్‌ బుల్లెట్లు, డ్రోన్స్‌తో పాటు…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 21,2024 | 18:05

ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.…

మోడీ రామరాజ్యంలోనే దళితులపై వివక్ష : రాహుల్‌ గాంధీ

Feb 21,2024 | 17:15

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ పేర్కొనే రామరాజ్యంలోనే దళితులు, వెనుకబడిన తరగులపై వివక్ష కొనసాగుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశ మొత్తం జనాభాలో 90…

‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

Feb 21,2024 | 16:59

సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-విజయవాడ : అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ…