Europe మోస్ట్ వాంటెడ్ పీపుల్ స్మగ్లర్ ‘ది స్కార్పియన్’ అరెస్ట్
ఐరోపా : ఐరోపా, బ్రిటన్లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్పిన్ ‘ది స్కార్పియన్’ను ఎట్టకేలకు ఇరాక్లో యుకె పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల…
ఐరోపా : ఐరోపా, బ్రిటన్లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్పిన్ ‘ది స్కార్పియన్’ను ఎట్టకేలకు ఇరాక్లో యుకె పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల…
వరంగల్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చారు. ఎన్నికల బరిలో నిలిచిన…
మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : సార్వత్రిక ఎన్నికలు -2024 పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తికాగా, ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ను భద్రపరచబోయే కృష్ణ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం…
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినా.. వైసిపి అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల టిడిపి ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. పల్నాడు…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.…
హైదరాబాద్ : కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక…
షల్లాంగ్ : మేఘాలయలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…
చెన్నై : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగపట్నం పార్లమెంటు సభ్యుడు ఎం. సెల్వరాసు (67) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.…
వారణాసి: టిడిపి అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గననున్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు…