వార్తలు

  • Home
  • భీమవరం నుంచి పోటీ !

వార్తలు

భీమవరం నుంచి పోటీ !

Mar 12,2024 | 21:50

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ – జనసేనలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ప్రజాశక్తి – భీమవరంభీమవరం నుంచి పోటీపై జనసేన అధినేత పవన్‌…

మత్స్యకారులకు అండగా ఉంటాం-సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

Mar 12,2024 | 21:45

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. కాకినాడలో ఓఎన్జీసి పైపు లైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 మత్స్యకార…

16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి

Mar 12,2024 | 21:14

– కడప కలెక్టరేట్‌ ఎదుట సర్పంచుల ధర్నా – నిధులను దారిమళ్లించే అధికారం ఎవరిచ్చారు : రాజేంద్రప్రసాద్‌ ప్రజాశక్తి – కడప అర్బన్‌: న్యాయబద్ధమైన 16 డిమాండ్లను…

రాష్ట్రంలో 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు

Mar 12,2024 | 21:11

-టుబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ ప్రజాశక్తి-గుంటూరు :రాష్ట్రంలో ఈ ఏడాది 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయని టుబాకో బోర్డు చైర్మన్‌ సిహెచ్‌ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు.…

మైనార్టీలను వేధించడానికే సిఎఎ- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

Mar 12,2024 | 21:07

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) :మైనార్టీలను వేధించడానికే సిఎఎ చట్టం తీసుకువచ్చారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి విమర్శించారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంఘం…

గీతాంజలి మృతి పట్ల సిఎం విచారం- కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేసియా

Mar 12,2024 | 21:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గీతాంజలి కుంటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని…

ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Mar 12,2024 | 20:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అనర్హత వేటు వేశారు. వైసిపి నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్‌, సి రామచంద్రయ్య…

డా. బిఆర్ఏయూలో నూతన నియామకాలు

Mar 12,2024 | 18:37

రెక్టార్ గా ఆచార్య బి.అడ్డయ్య  రిజిస్ట్రార్ గా ఆచార్య పి.సుజాత ఎచ్చెర్ల : డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పాలన పరమైన మార్పులు జరిగాయి. వర్శిటీ రెక్టార్…