వార్తలు

  • Home
  • ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

వార్తలు

ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Feb 7,2024 | 10:37

ప్రజాశక్తి-అమరావతి : అసెంబ్లీలో మూడో రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే.. తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు స్పీకర్…

తీవ్రంగా ఖండిస్తున్నాం : కానిస్టేబుల్‌ గణేశ్‌ హత్యపై సిపిఎం

Feb 7,2024 | 10:36

ప్రజాశక్తి-విజయవాడ : అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవీపల్లి గ్రామం వద్ద ఎర్ర చందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని,…

ఎస్టీ జాబితాలోకి బోండో, ఖోండ్‌, పరంగి

Feb 7,2024 | 10:27

రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం రాజ్యసభలో మూడు, లోక్‌సభలో నాలుగు బిల్లులకు ఓకే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోండో పోర్జా, ఖోండ్‌ పోర్జా,…

కేంద్రం తీరుతో ప్రమాదంలో సమాఖ్య వ్యవస్థ

Feb 7,2024 | 10:21

పరిరక్షణ కోసం ప్రతిఘటన అవశ్యం కేరళ నిరసనోద్యమానికి స్టాలిన్‌ మద్దతు రేపు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుతో సమాఖ్య…

16న దేశవ్యాప్త నిరసనలు : భూమి అధికార్‌ ఆందోళన్‌ పిలుపు

Feb 7,2024 | 10:17

న్యూఢిల్లీ : ఫాసిజాన్ని పోకడలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను నిరసించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా భూమి…

నేడు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. 

Feb 7,2024 | 10:40

ప్రజాశక్తి- అమరావతి: ఏపీ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను…

మెగా డిఎస్‌సి కోసం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల నిరసన

Feb 7,2024 | 09:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికలకు ముందు సిఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ శాసన మండలిలో పిడిఎప్‌ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు.…

వలంటీర్లకు రాజకీయాలొద్దు

Feb 7,2024 | 09:42

-ప్రజలకు మంచి చేసే వారికి సహకరిస్తాం -వైసిపికి సేవ చేస్తే మాత్రం జైలుకు పంపిస్తాం ‘రా… కదిలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:వలంటీర్లకు రాజకీయాలొద్దని…

సర్పంచ్‌లపై లాఠీ…

Feb 7,2024 | 09:41

దిగ్బంధనాన్ని ఛేదించి అసెంబ్లీ సమీపంలోకి.. ఈడ్చిపారేసి అరెస్టు చేసిన పోలీసులు ప్రజాశక్తి- అమరావతి బ్యూరో, : ఉయ్యూరు (కృష్ణా జిల్లా)తమ డిమాండ్లను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి వచ్చిన…