కేంద్ర కార్యాలయాలకు 22న ఒక పూట సెలవు
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం…
న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం…
ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…
రెండో రోజూ కొనసాగిన నిరవధిక దీక్షలు నేడు అంబేద్కర్ విగ్రహాల ఎదుట సత్యాగ్రహం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ సంఘాల నేతలు చేపట్టిన…
వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే ‘రా… కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వైసిపి పాలనలో ప్రతిఒక్కరూ నష్టపోయారని, రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి…
విజయవాడ : విజయవాడ బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభించనున్న అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా…
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అంగన్వాడి కార్యకర్తల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన సమ్మెలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
న్యూఢిల్లీ : ఢిల్లీలోని పితంపురా ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి ఆరుగరు సజీవదహనమయ్యారు. నిన్న రాత్రి సమయంలో పితంపురా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో…
-ఎల్డిఎఫ్ హయాంలో భారీగా తగ్గిన వైనం – ఆంధ్రప్రదేశ్లో 4.19 శాతం – నీతి ఆయోగ్ నివేదిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా…