వార్తలు

  • Home
  • చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత గుర్తింపు

వార్తలు

చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత గుర్తింపు

Mar 19,2024 | 17:06

ప్రజాశక్తి-తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో గత ఏడాది ఆగస్టు 12న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షితపై దాడి…

ప్రొద్దుటూరులో మొదటి సభ : సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 19,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…

ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి : దేవినేని

Mar 19,2024 | 16:53

విజయవాడ – (గొల్లపూడి) : ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.  మంగళవారం…

stay on CAA : విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Mar 19,2024 | 16:57

న్యూఢిల్లీ  :    వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై స్టే విధించాలంటూ  దాఖలైన పిటిషన్‌లపై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.   ఈ  చట్టం…

షర్మిల వియ్యంకురాలి ‘చట్నీస్‌’ రెస్టారెంట్‌లో ఐటీ రెయిడ్స్‌

Mar 19,2024 | 16:49

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌ ‘చట్నీస్‌’లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఉదయం నుంచి హౌటల్‌లో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా రెస్టారెంట్‌ యజమాని అట్లూరి…

పశ్చిమబెంగాల్‌ నూతన డిజిపిగా సంజయ్ ముఖర్జీ

Mar 19,2024 | 16:22

న్యూఢిల్లీ :    ఐపిఎస్‌ అధికారి సంజయ్  ముఖర్జీని పశ్చిమ బెంగాల్‌ నూతన డిజిపిగా భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) మంగళవారం నియమించింది.  పశ్చిమబెంగాల్‌ డిజిపి రాజీవ్‌…

కార్పోరేట్ల-మతపరమైన సంబంధాలు ఉన్నా.. వివరాలు వెల్లడించాల్సిందే : సుప్రీం

Mar 19,2024 | 15:49

న్యూఢిల్లీ :   కార్పోరేట్ల – మతపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ.. బాండ్లపై ఉండే యూనిక్‌ నెంబర్లతో సహా అన్ని వివరాలను అందించాలని సుప్రీంకోర్టు సోమవారం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా…

ఎన్నికల నియమావళి అతిక్రమణ

Mar 19,2024 | 20:56

 ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ఎన్నికల కోడ్‌ ఉల్లఘించిన చిత్తూరు జిల్లా గుడిపల్లి ఉపాధి హామీ చట్టం ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కుప్పం…

కాంగ్రెస్‌లో చేరిన వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్‌

Mar 19,2024 | 22:15

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆయన్ను…