వార్తలు

  • Home
  • ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

వార్తలు

ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

Apr 24,2024 | 23:28

-వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు.…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Apr 24,2024 | 23:22

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి…

సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు

Apr 24,2024 | 23:22

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది. గత పదేళ్లుగా దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతూ నిరంకుశంగా పాలిస్తున్న…

ఉత్తరాంధ్రకు జగన్‌ అన్యాయం

Apr 24,2024 | 23:20

-అధికారంలోకొస్తే సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం -2025 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మిస్తాం : చంద్రబాబు -కూటమి గెలిస్తే వలసలు అరికడతాం : పవన్‌…

ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 | 23:16

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

చిరంజీవిని విమర్శించినట్లు దుష్ప్రచారం – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 24,2024 | 23:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చిరంజీవిపై ఎలాంటి విమర్శలు చేయకున్నా.. చేసినట్లు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నిందలు వేస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2014 నుంచి…

చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయను

Apr 24,2024 | 23:10

– మరో మోసానికి మూడు పార్టీల కూటమి సిద్ధం -అమలు చేసే హామీలనే మేనిఫెస్టోలో పెడతాం -‘మేమంతా సిద్ధం’ ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం…

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతల అరెస్టు

Apr 24,2024 | 23:06

– రాజనాథ్‌సింగ్‌ను అడ్డుకుంటారన్న కారణంతో నిర్బంధానికి దిగిన ప్రభుత్వం ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కూర్మన్నపాలెం కూడలిలో 1168…

అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం స్వాధీనం

Apr 24,2024 | 23:03

ప్రజాశక్తి-యంత్రాంగం :ఎన్నికల కోడ్‌ అమలవుతున్న నేపథ్యంలో పోలీసులు బుధవారం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అధిక మొత్తంలో తరలిస్తున్న నగదు, మద్యం బాటిళ్లను స్వాధీనం…