వార్తలు

  • Home
  • ప్రగతి సాధించడానికి శ్రమనే ఆధారం : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

వార్తలు

ప్రగతి సాధించడానికి శ్రమనే ఆధారం : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

Feb 28,2024 | 14:52

తెలంగాణ: తెలంగాణ భాష ‘క్లాసిక్‌ భాష’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి…

మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని హత్య చేసిన తండ్రి

Feb 28,2024 | 14:40

హైదరాబాద్‌ : నిత్యం మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన హయత్‌నగర్‌ పరిధిలోని మునగనూరులో చోటు చేసుకుంది. కుమారుడు వినరు…

రాజీనామా వార్తలను కొట్టిపారేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

Feb 28,2024 | 16:24

సిమ్లా :      హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు రాజీనామా…

విశాఖలో వైర్‌లెస్, యాంటినా, మైక్రోవేవ్‌లపై అంతర్జాతీయ సదస్సు

Feb 28,2024 | 14:29

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్‌లెస్, యాంటినా మైక్రోవేవ్‌ సింపోజియం(వామ్స్‌…

112 మంది వైద్యులపై వేటుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!

Feb 28,2024 | 14:26

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నెలలుగా…

ఢిల్లీలో సోలార్‌ పాలసీ 2024ని నిలిపివేసిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

Feb 28,2024 | 13:08

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గత నెలలో ప్రకటించిన సోలార్‌ పాలసీ 2024 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా బుధవారం నిలిపివేశారు. ఈ…

మాజీ మంత్రి గొల్లపల్లి టిడిపికి రాజీనామా

Feb 28,2024 | 13:04

ప్రజాశక్తి-రాజోలు : మాజీ మంత్రి, టిడిపి రాజోలు నియోజక వర్గ ఇన్ చార్జ్ గొల్లపల్లి సూర్యరావు బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవుకి, ఇ‌న్ చార్జ్…

వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

Feb 28,2024 | 13:00

నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ…

టిడిపి – జనసేన తొలి ఉమ్మడి సభ : బస్సులు లేవన్న ఆర్‌టిసి

Feb 28,2024 | 12:51

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న టిడిపి – జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఎపి ఎస్‌ఆర్‌టిసి ఒక్క…