వార్తలు

  • Home
  • హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

వార్తలు

హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

Jan 3,2024 | 11:52

న్యూఢిల్లీ :   అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…

చర్లపల్లి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు..

Jan 3,2024 | 11:37

హైదరాబాద్‌: చర్లపల్లిలోని మధుసూదన్‌రెడ్డి నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్‌ హౌల్‌ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు…

వరుసగా మూడోసారి ఈడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Jan 3,2024 | 11:20

న్యూఢిల్లీ :    ఢిల్లీ లిక్కర్‌పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ఈడి…

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

Jan 3,2024 | 11:02

ప్రజాశక్తి-విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో వివిద జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు విజయవాడకు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ…

మున్సిపల్ సమ్మె: పెనుకొండలో ఉద్రిక్తత

Jan 3,2024 | 14:14

సీఐటీయూ నాయకులు , మున్సిపల్ వర్కర్స్ ను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ జీపుకు అడ్డం పడుకున్న కార్మికులు ప్రజాశక్తి-పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుగొండ…

వైసిపి రెండో జాబితా విడుదల

Jan 3,2024 | 10:53

మూడు పార్లమెంటు, 24 అసెంబ్లీలకు ఇన్‌చార్జీలు గోరంట్ల మాదవ్‌కు నో ఇద్దరు మంత్రులకు స్థాన చలనం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి 2024 ఎన్నికలకు నియోజకవర్గ ఇన్‌చార్జీల…

వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ

Jan 3,2024 | 10:46

  35వ వర్ధంతి సందర్భంగా నివాళి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జన జాగృతికి జీవితాన్నే అర్పించిన వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ చిరస్మరణీయుడని ప్రజానాట్య మండలి…

సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరచాలి 

Jan 3,2024 | 10:45

  ప్రజాశక్తి సాహితీ సంస్థ పూర్వ జనరల్‌ మేనేజర్‌ వి.కృష్ణయ్య ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో జరుగుతున్న మార్పులను విశ్లేషిస్తూ మంచి సాహిత్యాన్ని అందించడం…

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jan 3,2024 | 10:44

అస్సాం : అస్సాం గోలఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి…