వార్తలు

  • Home
  • యువరాజు ప్రధాని కావాలని పాక్‌ కోరుకుంటుంది : మోడీ

వార్తలు

యువరాజు ప్రధాని కావాలని పాక్‌ కోరుకుంటుంది : మోడీ

May 3,2024 | 01:10

గాంధీనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్థాన్‌ కోరుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. గురువారం గుజరాత్‌లో ఎన్నికల…

‘బోయింగ్‌’ లోపాలను బయటపెట్టిన ప్రజావేగు అనుమానాస్పద మృతి

May 3,2024 | 01:05

న్యూయార్క్‌: ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన 737 మ్యాక్స్‌ విమానాల్లో లోపాలు బయటపెట్టిన ప్రజావేగు జాషువా డీన్‌ (45) అనుమానాస్పదంగా మరణించారు. బోయింగ్‌ సప్లయర్‌…

గాజా సంఘీభావ శిబిరాలపై ఉక్కుపాదం

May 3,2024 | 00:55

వందలాది మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల అరెస్టు కాలిఫోర్నియా వర్సిటీ కేంపస్‌లో పోలీసుల క్రౌర్యం లాస్‌ఏంజెల్స్‌ : గాజాకు సంఘీభావంగా అమెరికాలోని డజనుకుపైగా విశ్వవిద్యాలయాల్లో గుడారాలు వేసుకుని గత…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు నేరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే

May 3,2024 | 00:53

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు  బిజెపి సూచన మేరకే జగన్‌ ఆమోదం కమలాన్ని నెత్తినెత్తుకున్న చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

మోడీని గద్దె దింపాలి

May 3,2024 | 00:41

 టిడిపి, వైసిపిలను ఓడించాలి  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి  మంగళగిరి రోడ్‌షోలో రామకృష్ణ, మధు ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) : కేంద్రంలో మతోన్మాద బిజెపిని, రాష్ట్రంలో…

లైంగిక వేధింపుల కేసులో బెంగాల్‌ గవర్నర్‌

May 3,2024 | 00:36

 రాజ్‌భవన్‌ ఉద్యోగిని ఫిర్యాదు కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో…

నదులను అనుసంధానిస్తాం

May 3,2024 | 00:26

ఎపిలో అవినీతి, పేదరికం పెరిగింది : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో, పార్వతీపురం రూరల్‌ : దేశంలోని నదులను అనుసంధానిస్తామని కేంద్ర…

రాష్ట్ర ఓటర్లు మొత్తం 4.14 కోట్లు

May 3,2024 | 00:15

 46,389 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు  రూ.203 కోట్లు విలువైన నగదు, వస్తువుల సీజ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకె మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  : రాష్ట్రంలో ఓటర్ల…

శాంతిభద్రతలు రాష్ట్ర అంశం

May 2,2024 | 23:58

 పశ్చిమ బెంగాల్‌ పిటీషన్‌ విచారణలో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి…