ఉత్తరాఖండ్ మాజీ మంత్రి నివాసంపై ఇడి దాడులు
డెహ్రాడూన్ : ప్రతిపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు కొనసాగుతున్నాయి. డెహ్రాడూన్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ నివాసంపై ఇడి సోదాలు…
డెహ్రాడూన్ : ప్రతిపక్షాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు కొనసాగుతున్నాయి. డెహ్రాడూన్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ నివాసంపై ఇడి సోదాలు…
విదేశాంగ మంత్రికి బాధితుడి భార్య కీలక లేఖ చికాగో : ఇటీవల అమెరికాలో నలుగురు భారత విద్యార్థులు మృతి చెందిన విషయం మరువక ముందే మరో భారతీయ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పెద్దయెత్తున డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి మంగళవారం…
2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించిన మంత్రిమండలి. నంద్యాల జిల్లా డోన్లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం.…
ఎస్సి, ఎస్టిలను వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం న్యూఢిల్లీ : ఎస్సి, ఎస్టి కోటాలో 50 శాతం సబ్ కోటా కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటుకు…
సమ్మె విరమణ హామీలపై వెంటనే జిఒలు విడుదల చేయండి కలెక్టరేట్ల ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన ప్రజాశక్తి- యంత్రాంగం : సమ్మె విరమణ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన…
న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 దేశద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల…
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులపై మోపుతున్న భారాలను, ఫిట్నెస్ సర్టిఫికేట్ల ప్రక్రియ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ…
ప్రజాశక్తి-అమరావతి : అసెంబ్లీలో మూడో రోజు బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే.. తీవ్ర గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు స్పీకర్…