వార్తలు

  • Home
  • ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతా? -సిఇసికి టిడిపి లేఖ

వార్తలు

ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతా? -సిఇసికి టిడిపి లేఖ

Apr 7,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలు అభ్యంతరకరమని టిడిపి రాజ్యసభ…

Delhi High Court : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించాలంటూ మరో పిల్‌

Apr 7,2024 | 22:44

న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. మాజీ ఆప్‌ మంత్రి సందీప్‌ కుమార్‌ దాఖలు…

రూ.4 కోట్ల నగదుతో పట్టుబడ్డ బిజెపి కార్యకర్త

Apr 7,2024 | 22:43

చెన్నై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమిళనాడులో నగదు ప్రవాహానికి దారులు తెరుస్తున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌లో బిజెపి కార్యకర్త సహా…

Namaz Row : గుజరాత్‌ వర్శిటీలో ముస్లిం ఫోబియా

Apr 7,2024 | 22:41

– హాస్టల్‌ నుంచి ఏడుగురు విదేశీ విద్యార్థుల గెంటివేత అహ్మదాబాద్‌ : బిజెపి అధికారంలో ఉన్న గుజరాత్‌లో ముస్లిం ఫోబియా విస్తరిస్తోంది. గుజరాత్‌ విశ్వవిద్యాలయంలో ఏడుగురు విదేశీ…

సిఎం రమేష్‌కు నోటీసులు

Apr 7,2024 | 22:40

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి):తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం…

Earthquake – జమ్మూకాశ్మీర్‌లో మూడోసారి భూకంపం

Apr 7,2024 | 22:40

జమ్మూకాశ్మీర్‌ : వరుసగా మూడోసారి జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌…

సువిధ పోర్టల్‌తో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత!

Apr 7,2024 | 22:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల ప్రవర్తనా నియమావళి కార్యరూపం దాల్చిన 20 రోజుల్లో సువిధ పోర్టల్‌లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి 73,379 అనుమతి అభ్యర్థనలు…

మిమ్స్‌ ఆందోళనలో పది మంది అరెస్టు – ఏడుగురికి రిమాండ్‌

Apr 7,2024 | 22:30

– అరెస్టయిన వారిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి, నెల్లిమర్ల :సమస్యలు పరిష్కరించాలని 67 రోజులుగా…

ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Apr 7,2024 | 22:20

ప్రజాశక్తి- సోమల (చిత్తూరు జిల్లా):ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల…