వార్తలు

  • Home
  • ఓటుతోనే సక్రమ పథకాలు- రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

వార్తలు

ఓటుతోనే సక్రమ పథకాలు- రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 26,2024 | 07:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వాలు సక్రమ పథకాలను రూపొందించాలంటే ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. గురువారం 14వ ఓటర్‌ జాతీయ దినోత్సవం…

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి

Jan 26,2024 | 07:46

కొత్త పాలకమండలి నియామకం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పిఎస్‌సి)కి కొత్త పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌గా మాజీ డిజిపి…

వైఎస్‌ఆర్‌ కుటుంబం చీలడానికి జగనే కారణం – పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 07:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:’రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని కాంగ్రెస్‌ చీల్చిందంటూ జగనన్న ఆరోపణ చేస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా టుడే కార్యక్రమంలో అదే పనిగా అనేక ఆరోపణలు…

రాష్ట్రానికి తొమ్మిది పోలీస్‌ మెడల్స్‌

Jan 25,2024 | 21:55

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్‌ మెడల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్‌, ఫైర్‌…

గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా టెలికం సేవలు300 టవర్లు ప్రారంభించిన సిఎం

Jan 25,2024 | 21:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…

ఉక్కుపై కేంద్రం కుట్రలు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Jan 25,2024 | 21:18

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతోన్న కుట్రలకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ బలవుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి…

దట్టమైన పొగమంచుతో రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం : ఐఎండి

Jan 25,2024 | 18:00

న్యూఢిల్లీ :   దట్టమైన పొగమంచు, తక్కువ విజిబిలిటీ (దృశ్యమాన్యత) 75వ రిపబ్లిక్‌ వేడుకలపై ప్రభావం చూపవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తెలిపింది. పొగమంచు కారణంగా…

కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

Jan 25,2024 | 16:19

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది – కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే

Jan 25,2024 | 16:01

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌…