వార్తలు

  • Home
  • అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

వార్తలు

అల్లూరిలో సిపిఎం విస్తృత ప్రచారం

May 4,2024 | 12:48

పెదబయలు (అల్లూరి) : పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పంగళం, వన్నాడ, నేరేడు, పుట్టుకుమ్మరివీధి, గోమంగి, రాయిమామిడి, బోయ రాజులు, గుల్లేలు పంచాయితీ, సీమకొండ గ్రామాల్లో సుత్తి…

రేపే నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

May 4,2024 | 12:20

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 5న నీట్‌ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు (మే 5న) మధ్యాహ్నం…

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి

May 5,2024 | 00:31

ఉత్తరాఖండ్‌ : ఐదుగురు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరాఖండ్‌ లోని.. పానీవాలా బ్యాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌ ఐఎమ్‌ఎస్‌…

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 12 కేజీల బంగారం పట్టివేత

May 4,2024 | 12:11

ముంబై : ఎన్నికల వేళ మహారాష్ట్ర ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. వేర్వేరు కేసుల్లో పది కిలోలకుపైనే బంగారాన్ని, పలు విలువైన వస్తువులను ముంబై…

బాత్రూమ్‌లో ప్రసవం – కవర్‌లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన వైనం

May 4,2024 | 17:10

తిరువనంతపురం (కేరళ) : కేరళలోని కొచ్చిన్‌లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌ బాత్రూమ్‌లో శుక్రవారం ఉదయం…

ఆడ శిశువును సజీవంగా పూడ్చిన వైనం

May 4,2024 | 12:03

హైదరాబాద్‌ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు. మట్టి తొలగించి…

రైతులకు వచ్చేవారం ఎకరాకు రూ.10 వేలు పంపిణీ

May 4,2024 | 11:55

హైదరాబాద్‌ : రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే…

నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

May 4,2024 | 11:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం…