వార్తలు

  • Home
  • చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి : సుప్రీంకోర్టు తీర్పు

వార్తలు

చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి : సుప్రీంకోర్టు తీర్పు

Feb 21,2024 | 08:34

 న్యూఢిల్లీ :   చండీగఢ్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. దీంతో మేయర్‌ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న…

‘ఉక్కు’ పరిరక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి

Feb 21,2024 | 08:31

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం దేశంలోని ప్రతి ఉద్యోగి బాధ్యతని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అన్నారు.…

ఎంఎస్‌పి చట్టం చేయాల్సిందే : నేడు ‘ఢిల్లీ చలో’ పాదయాత్ర

Feb 21,2024 | 08:29

ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతన్నల పోరుబాట ‘శంభూ’ వద్ద పోటెత్తిన కర్షకలోకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా…

బిజెపికి మరో భంగపాటు

Feb 20,2024 | 20:58

– ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను రద్దు చేసిన సుప్రీంకోర్టు – ఆప్‌ కౌన్సిలర్‌ కులదీపే అసలైన విజేతగా నిర్ధారణ – రిటర్నింగ్‌ అధికారికి షోకాజ్‌ నోటీసులు న్యూఢిల్లీ…

గిరిజన ప్రాంతాలు కలుపుతూ పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలి

Feb 20,2024 | 20:18

జిల్లా సాధన ఐక్యకారాచరణ సమితి ఆధ్వర్యాన ఆందోళన ప్రజాశక్తి – పోలవరం :గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని పోలవరం జిల్లా…

కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

Feb 20,2024 | 16:41

కుప్పం : టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం…

ఓయో వ్యాపారంపై విచారణ చేస్తాం : రోనాల్డ్‌ రాస్‌

Feb 20,2024 | 16:31

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం పన్నుల వసూళ్లపై కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చను లేవనెత్తారు. పన్నుల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌…

శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు 30 జింకలు తరలింపు

Feb 20,2024 | 16:43

ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : కాకినాడ నాగార్జునసాగర్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గ్రీన్‌ బెల్ట్‌ పార్కులో సెంట్రల్‌ జూ అధారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతితో కొనసాగుతున్న జూ…

అనంతపురం సభతో కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం : సాకే శైలజనాథ్‌

Feb 20,2024 | 16:36

ప్రజాశక్తి-అనంతపురం : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్‌…