వార్తలు

  • Home
  • ఎంఎస్‌పి, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లులు రద్దు కోరుతూ..పోరాటాలు తీవ్రతరం

వార్తలు

ఎంఎస్‌పి, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లులు రద్దు కోరుతూ..పోరాటాలు తీవ్రతరం

Dec 29,2023 | 08:27

జనవరి 10 నుంచి 20 వరకు జన జాగరణ్‌ ప్రచారం 500 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్‌ పరేడ్‌ సంయుక్త కిసాన్‌ మోర్చా జనరల్‌ బాడీ…

ఖతార్‌లో 8మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఉపశమనం

Dec 29,2023 | 08:23

  న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష విధించబడిన ఎనిమిదిమంది భారత నౌకాదళ మాజీ అధికారుల శిక్షను తగ్గిస్తూ ఖతార్‌ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. వీరికి ఎన్నేళ్ల…

‘వైకోం’ శతాబ్ది సావనీర్‌ ఆవిష్కరణ

Dec 29,2023 | 08:18

  చెన్నై : కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన వైకోం సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీర్‌ను కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, ఎంకె స్టాలిన్‌…

సీఎం పర్యటన… సీపీఎం, వివిధ సంఘాల నేతలు అరెస్టు

Dec 29,2023 | 10:38

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల…

సంపద సృష్టించి… ప్రజా సంక్షేమాలు

Dec 29,2023 | 07:44

  అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తాం కుప్పం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి- గుడిపల్లి (చిత్తూరు జిల్లా) : సంపద సృష్టించి ప్రజలకు మూడింతల…

అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలకు అవాస్తవాలు చెప్పడం మానుకోవాలి

Dec 29,2023 | 07:42

  ముఖ్యమంత్రికి సంఘాల బహిరంగ లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ అక్కచెల్లెమ్మలకు అనేకం చేస్తామంటూ అవాస్తవాలతో మంత్రుల బృందం ప్రకటన చేయడాన్ని అంగన్‌వాడీ…

పేదలకు చదువు దూరం – విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేయాలి

Dec 28,2023 | 22:20

– ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఆదర్శ ఎం.సాజి ప్రజాశక్తి – అల్లూరి సీతారామరాజు నగర్‌ నుంచి ప్రత్యేక ప్రతినిధి :దేశంలో విద్య చాలా ఖరీదైందని,…

17thDay: అంగన్వాడీల పోస్ట్ కార్డు ఉద్యమం

Dec 28,2023 | 22:16

వేతనాల బాధను వేదనతో రాస్తున్నాం- సిఎంకు అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం 17వ రోజుకు చేరిన సమ్మె ప్రజాశక్తి – యంత్రాంగం :ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే…

పెన్షన్‌తోపాటు సందేశం లబ్దిదారులకు అందించండి -కలెక్టర్లకు సిఎం సూచన

Dec 28,2023 | 21:22

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :జవనరిలో పెంచి ఇచ్చే పెన్షనతోపాటు తాను వ్యక్తిగతంగా రాసిన లేఖను, వీడియో సందేశాన్ని కూడా లబ్దిదారులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలెక్టర్లను…