ద్రవ్యోల్బణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామీ
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…
ఢిల్లీ: తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి…
న్యూఢిల్లీ : లోక్సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే…
అమరావతి: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్…
తిరుమల : ఏపీ హైకోర్టు తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.…
ప్రజాశక్తి-అమరావతి : ఎపి సిఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ…
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడు…
దరాబాద్ : శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ఐదు రోజుల పాటు ఆమె బల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో…