వార్తలు

  • Home
  • విజయవంతంగా కక్ష్యలోకి చేరిన దక్షిణ కొరియా రెండో నిఘా ఉపగ్రహం

వార్తలు

విజయవంతంగా కక్ష్యలోకి చేరిన దక్షిణ కొరియా రెండో నిఘా ఉపగ్రహం

Apr 8,2024 | 09:33

సియోల్‌ (దక్షిణ కొరియా) : దక్షిణ కొరియా తాజాగా దేశీయంగా తయారుచేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోనికి ప్రవేశపెట్టింది. గత సంవత్సరం డిసెంబరులో తొలి సైనిక గూఢచార…

లగ్జరీ వాచీల కొనుగోలు – మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

Apr 8,2024 | 09:22

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి…

BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్‌

Apr 8,2024 | 08:32

Bతెలంగాణ : బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ను పోలీసులు సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దుబారు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న రహేల్‌ ను…

Africa -సముద్రంలో పడవ మునిగి 94మంది మృతి

Apr 9,2024 | 00:07

మొజాంబిక్‌ (ఆఫ్రికా) : కలరా భయంతో ప్రధాన భూభాగాన్ని వీడేందుకు పడవలో బయల్దేరిన ఆ పడవ సముద్రంలో మునిగిపోవడంతో 94 మంది చనిపోయారు. మరో 26 మంది…

టిడిపి కార్యాలయం మంటల్లో దగ్ధం

Apr 8,2024 | 07:59

పెదకూరపాడు (గుంటూరు) : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంటల్లో దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టిడిపి…

అనంతపురంలో బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు

Apr 8,2024 | 07:49

అనంతపురం : ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సు ప్లాట్‌ ఫాం మీదికి దూసుకొచ్చిన ఘటన ఆదివారం అనంతపురంలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను…

రూ.26 లక్షల నగదు స్వాధీనం – బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 8,2024 | 07:25

ప్రజాశక్తి-యంత్రాంగం :రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. అధిక…

ఆలయ పరిసరాల్లో ఎన్నికల సభ

Apr 8,2024 | 07:25

– బిజెపి నేత ఈశ్వరప్పపై ఇసి కేసు నమోదు బెంగళూరు : దక్షణాదిలో ఉనికి చాటుకునేందుకు బిజెపి బరితెగిస్తోంది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోంది. కర్ణాటకకు చెందిన…

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి బాబ్రీ కూల్చివేత, గుజరాత్‌ నరమేధం తొలగింపు

Apr 8,2024 | 07:24

వామపక్షాల నిర్వచనాన్ని మార్చేశారు న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ నరమేధం అంశాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి తొలగించారు. వామపక్షాలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మార్చేశారు.…