బోల్తాపడ్డ ట్రావెల్స్ బస్సు – డ్రైవర్ మృతి – 10మందికి తీవ్రగాయాలు
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
ఒకరి మృతి – 30 మందికి గాయాలు బ్యాంకాక్ : గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో కల్లోలం తలెత్తింది. భారీ కుదుపులతో విమానంలో ఉన్న ప్రయాణికులు విలవిల్లాడిపోయారు.…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం (202) నెంబరు బూత్లో స్ధానిక…
తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్ క్రైం స్టేషన్లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు…
తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్ 2024 అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…
న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన…