వార్తలు

  • Home
  • మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు

వార్తలు

మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు

Feb 29,2024 | 16:27

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని…

మార్చి 4న బనగానపల్లెలో సీఎం జగన్‌ పర్యటన

Feb 29,2024 | 16:18

నంద్యాల: నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Feb 29,2024 | 16:09

తిరుమల : తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

Feb 29,2024 | 15:57

హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌…

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్‌ నేత రఘువీరా రెడ్డి

Feb 29,2024 | 15:52

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో…

రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్‌

Feb 29,2024 | 15:40

కరీంనగర్‌: వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్‌ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంపై విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు…

జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

Feb 29,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.…

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

Feb 29,2024 | 15:37

న్యూఢిల్లీ :   ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో…

కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

Feb 29,2024 | 15:12

అమరావతి : ఏపీకి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో…