వార్తలు

  • Home
  • ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

వార్తలు

ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

May 13,2024 | 12:25

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్‌ఎన్‌ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు…

బోటుపై పోదాం – ఓటేద్దాం..!

May 13,2024 | 12:09

విఆర్‌.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని క్యూలో…

9 రాష్ట్రాల్లో పోటెత్తిన ఓటింగ్

May 13,2024 | 12:09

నాలుగో దశలో కీలకంగా ఓటర్లు 2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం ఉదయం నుంచి పోటెత్తింది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం…

ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!

May 13,2024 | 11:55

తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ…

ఓటేసిన ఎపి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌

May 13,2024 | 11:41

విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్‌ హాల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తొలగింపు

May 13,2024 | 11:35

రష్యా : ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ … ప్రస్తుతం ఆ దేశ రక్షణ మంత్రిగా ఉన్న సెర్గీ షోయిగును తొలగిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక…

దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలి : షర్మిల

May 13,2024 | 11:23

అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.…

కృష్ణా జిల్లాలో ఓటేసిన సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య

May 13,2024 | 11:15

కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స

May 13,2024 | 11:00

అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…