వార్తలు

  • Home
  • ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు 

వార్తలు

ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు 

Dec 28,2023 | 09:08

ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎండు కొబ్బరికి 2024 సీజన్‌లో చెల్లించే కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

నేటి నుంచి ఐలు 14వ మహాసభ

Dec 28,2023 | 09:04

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల…

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు 

Dec 28,2023 | 10:16

  రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల…

గాజాలో మానవీయ సంక్షోభం 

Dec 28,2023 | 09:01

ఆకలి రక్కసి కోరల్లో 5 లక్షల మంది పాలస్తీనీయులు గాజా: గాజాలో అయిదు లక్షల మంది కంటే ఎక్కువ మంది అంటే జనాభాలో నాలుగింట ఒక వంతు…

పాలస్తీనా ఖైదీలపై చిత్ర హింసలు

Dec 28,2023 | 08:58

  తాజాగా వెలుగు చూసిన వీడియో గాజా: ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని పాలస్తీనా పౌరులను వారి కుటుంబాల ఎదుటే ఉరితీస్తున్నాయని, అంతర్జాతీయ యుద్ధ నియమాలను, మానవ హక్కులను…

వలంటీర్లకు రూ.750 ప్రోత్సాహకం

Dec 28,2023 | 08:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు సేవ కోసం వలంటీర్లకు కార్పొరేషన్‌ నిధుల…

మరో అవకాశం కోసం ఎమ్మెల్యేల క్యూ

Dec 28,2023 | 08:46

రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో సిఎం భేటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసిపిలో ఎడతెగని చర్చ నడుస్తోంది. మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు…

నిధులు గంగపాలు..అంగన్‌వాడీలు వీధులపాలు : వి. శ్రీనివాసరావు విమర్మ

Dec 28,2023 | 08:41

ప్రజాశక్తి – ఒంగోలు బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని, ఇరిగేషన్‌ నిధులను నీళ్లపాలు చేశారని..రెండు వారాలకు పైగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను…

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

Dec 28,2023 | 08:48

అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం విజయవాడలో సమ్మె శిబిరం కూల్చేసిన పోలీసులు ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్‌వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. మంత్రులు,…