వార్తలు

  • Home
  • TDP మూడో జాబితాలో – 13 ఎంపి, 11 అసెంబ్లీ స్థానాలు

వార్తలు

TDP మూడో జాబితాలో – 13 ఎంపి, 11 అసెంబ్లీ స్థానాలు

Mar 22,2024 | 22:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:టిడిపి అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఈ జాబితాలో అసెంబ్లీ స్థానాలతో, లోక్‌సభ స్థానాలకూ టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. 13 లోక్‌సభ, 11 శాసనసభ స్థానాలకు…

దొంగే దొంగ అన్నట్లుగా వుంది-‘విశాఖ డ్రగ్స్‌’పై సజ్జల

Mar 22,2024 | 20:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్‌ వ్యవహారంలో దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.…

పిఠాపురం నుంచే పవన్‌కల్యాణ్‌ ప్రచారం

Mar 22,2024 | 20:49

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రానున్న సాధారణ ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో…

నిఘాపై 3న ప్రత్యేక సమీక్ష-సిఇఒ ముఖేష్‌కుమార్‌మీనా

Mar 23,2024 | 11:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల నేపథ్యంలో పటిష్టంగా నిఘా వ్యవహరించడం, అక్రమ నగదు, సరుకు రవాణాను అడ్డుకోవడం, స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలపై ఏప్రిల్‌…

బిజెపి విధానాలు దేశానికి ప్రమాదకరం

Mar 22,2024 | 20:43

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి ా తణుకురూరల్‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు ప్రజానీకానికి, సమాజానికి ప్రమాదకరమని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

Visakha Drug Racket సమగ్ర దర్యాప్తు జరపండి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Mar 22,2024 | 21:31

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌ కంటైనర్‌ వ్యవహారంపై ప్రత్యేక బృందం ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని…

తప్పుడు కథనాలపై ప్రజాశక్తి ఫిర్యాదు- విచారణకు ఆదేశించిన ఎడిజిపి

Mar 22,2024 | 22:02

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజాశక్తి పేరుతో తప్పుడు కథనాలు తయారు చేసి సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేయడంపై సంస్థ సిఐడికి ఫిర్యాదు చేసింది. వాటిపై…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు

Mar 22,2024 | 20:39

చిత్తూరు కార్పొరేషన్‌లో భారీగా సిఐటియులో చేరిక ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ :మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

తండ్రి మృతి.. విద్యార్థి పరీక్షకు హాజరు

Mar 22,2024 | 20:37

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :కన్నతండ్రి గుండెపోటుకు గురై మృతి చెందగా, బరువెక్కిన గుండెతో ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరైన సంఘటన పార్వతీపురం మండలం నర్సిపురంలో…