ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని…
అసాంజె అప్పగింత ప్రయత్నాలపై లండన్ హైకోర్టులో లీగల్ టీమ్ వాదనలు లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ జూలియన్ అసాంజెను అమెరికాకు అప్పగించడానికి జరుగుతున్న యత్నాలు అక్రమమని,…
కాల్పుల విరమణకు అంగీకరించకుంటే ఎన్నికల్లో తిరస్కరిస్తామన్న నినాదాలు, నిరసనల ఫలితం లండన్: పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఊచకోతను అధికార కన్సర్వేటివ్స్తో కలసి గుడ్డిగా వెనకేసుకొచ్చిన స్టార్మర్ నేతృత్వంలోని బ్రిటన్…
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల కీలక సూచనలు శ్రీనగర్ : రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ను దేశంలోని…
విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…
చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా…
అమరావతి : మెగా డిఎస్సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో … ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి…
మరో 25 మందికి రబ్బర్ బులెట్ గాయాలు హర్యానాలో బిజెపి ప్రభుత్వ దాష్టీకం హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం జెసిబి, ప్రొక్లెయినర్స్ యజమానులకు బెదిరింపులు ఐదో దఫా…
విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…