వార్తలు

  • Home
  • మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

వార్తలు

మోడల్‌ స్కూల్స్‌ ప్రవేశ ఫలితాలు విడుదల

Apr 29,2024 | 23:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మోడల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. 164 పాఠశాలల్లో ఆరోతరగతి…

బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు వద్దు

Apr 29,2024 | 23:39

 ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని…

లక్నో నుంచి రాజ్‌నాథ్‌సింగ్‌ నామినేషన్‌

Apr 29,2024 | 23:31

లక్నో: కేంద్ర రక్షణ మంత్రి, బిజెపి సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలకు సోమవారం దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి…

గ్రూప్‌-1 భర్తీ రద్దుపై అప్పీల్‌ విచారణ వాయిదా

Apr 29,2024 | 22:09

ప్రజాశక్తి-అమరావతి : ఎపిపిఎస్‌సి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం జరిపిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మ్యాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు నివేదించాలని పిటిషనర్‌ను హైకోర్టు…

బిజెపి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థికి నోటీసు

Apr 29,2024 | 22:06

ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపైనా, వైసిపి ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కెకె.రాజుపైనా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి విశాఖ ఉత్తర…

నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి

Apr 29,2024 | 22:01

 సుబ్బారావుకు వి.శ్రీనివాసరావు నివాళి ప్రజాశక్తి-కొల్లూరు (బాపట్ల జిల్లా) : నైతిక విలువలే కమ్యూనిస్టుల ఆస్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మరణించిన బాపట్ల…

అఫిడవిట్‌లో తప్పులపై హైకోర్టుకెళ్తాం : ఉషశ్రీచరణ్‌

Apr 30,2024 | 01:49

ప్రజాశక్తి-సోమందేపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా) : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అఫిడవిట్‌లో కనబరచని కేసులపై హైకోర్టుకు వెళ్తామని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. ఆమె…

రేవణ్ణను కఠినంగా శిక్షించాలి : ఐద్వా రాష్ట్ర కమిటీ

Apr 29,2024 | 21:42

ప్రజాశక్తి-అమరావతి: జెడిఎస్‌ నేత, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై తక్షణమే విచారణ చేపట్టిన కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి…

వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న కేసులో.. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తులు

Apr 30,2024 | 09:08

ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌, ఆ పార్టీ నేతలపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదన్న…