వార్తలు

  • Home
  • 18 ఏళ్ల దళిత యువతిపై అమానుషం 

వార్తలు

18 ఏళ్ల దళిత యువతిపై అమానుషం 

Jan 1,2024 | 10:39

  బెల్లం తయారీ కొలిమిలోకి తోసేశారు లక్నో: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఓదళిత యువతిని బెల్లం తయారీ యూనిట్‌లోని కొలిమిలోకి తోసేశారు. ఈ దారుణ…

పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Jan 1,2024 | 10:31

గవర్నర్‌తో స్టాలిన్‌ భేటీ చెన్నయ్ : పెండింగ్‌ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. అపరిష్కృత…

గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న టూరిజం ఆపాలి 

Jan 1,2024 | 10:27

గిరిజన సంఘం డిమాండ్ ప్రజాశక్తి-మారేడుమిల్లి : గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న మారేడుమిల్లి టూరిజం తక్షణం ఆపాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆదివారం డిమాండ్…

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 | 10:22

సిడ్నీ, ఆక్లాండ్‌లో ముందుగా. న్యూఢిల్లీ : 2024 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తాయి. సిడ్నీ, ఆక్లాండ్‌ నగరాల్లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్‌,…

నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలి 

Jan 1,2024 | 10:19

 ఐసిజెను కోరిన దక్షిణాఫ్రికా జొహానెస్‌బర్గ్‌: గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసిజె)ను దక్షిణాఫ్రికా…

జాన్‌ పిల్జర్‌ కన్నుమూత

Jan 1,2024 | 10:10

  లండన్‌ : ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుల్లో ఒకరు, హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ మేకర్‌ జాన్‌ పిల్జర్‌ (84) శనివారం నాడు ఇక్కడ తుది శ్వాస విడిచారు.…

పోరాట నామ సంవత్సరం

Jan 1,2024 | 10:07

2023 రౌండప్‌ న్యూఢిల్లీ : కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది. 2023 గత జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే 2023ను పోరాట నామ సంవత్సరంగా మనకు గుర్తుండి పోతుంది.…

ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు మృతి

Jan 1,2024 | 15:35

బేస్తవారపేట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ…

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

Jan 1,2024 | 08:24

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం…