వార్తలు

  • Home
  • ఈనెల 12న ఎపి ఇంటర్‌ ఫలితాలు

వార్తలు

ఈనెల 12న ఎపి ఇంటర్‌ ఫలితాలు

Apr 10,2024 | 08:14

అమరావతి : ఎపి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం…

Fatal accident: ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం

Apr 10,2024 | 23:58

 15 మంది మృతి దుర్గ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి…

నేడు 134 మండలాల్లో వడగాడ్పులు

Apr 10,2024 | 07:49

 విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 134 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో…

సాధారణ రుతుపవనాలు !

Apr 10,2024 | 07:48

చల్లని కబురందించిన స్కైమెట్‌ న్యూఢిల్లీ : ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడనున్న భారత్‌కు స్కైమెట్‌ చల్లని కబురు తీసుకొచ్చింది. వేసవి ముగియగానే సాధారణ రుతుపవనాలు…

Kejriwal : కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

Apr 10,2024 | 07:44

 పిటిషన్‌ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు  సుప్రీంకు వెళ్లనున్న ఆప్‌ నేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమాద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ…

జిందాల్‌ ప్రవేశంతో నష్టాల కొలిమి

Apr 10,2024 | 07:43

వికటించిన కేంద్రం ఆర్థిక చిట్కాలు అగాథంలో ‘విశాఖ ఉక్కు’ ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెట్టేసే కుట్రలు…

వలంటీర్లకు రూ.10 వేలు వేతనం

Apr 10,2024 | 07:40

త్వరలో మేనిఫెస్టో విడుదల  ఉగాది వేడుకల్లో టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల పారితోషికం రూ.5 వేల నుంచి రూ.10…

మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య

Apr 10,2024 | 07:39

ప్రజాశక్తి- మదనపల్లి (అన్నమయ్య జిల్లా) : అప్పుల బాధతో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అప్పుల బాధతో సోమవారం…

Maharashtra : ‘మహా’లో కుదిరిన సీట్ల సర్దుబాటు

Apr 10,2024 | 07:38

శివసేన 21, కాంగ్రెస్‌ 17, ఎన్‌సిపి 10 స్థానాల్లో పోటీ  బిజెపిని ఓడించడమే లక్ష్యం : ఠాక్రే, పటోలే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహారాష్ట్రలో ఇండియా వేదికలో…