వార్తలు

  • Home
  • మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

వార్తలు

మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

Apr 13,2024 | 18:28

కందుకూరు : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు,కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 | 18:12

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు…

Supreme Court : సోమవారం విచారణకు కేజ్రీవాల్‌ పిటిషన్‌

Apr 13,2024 | 17:06

న్యూఢిల్లీ :   తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌…

నిరంకుశత్వం దేశానికి హానికరం : ఉద్ధవ్‌ థాకరే

Apr 13,2024 | 16:01

ముంబయి : నిరంకుశత్వం దేశానికి హానికరమని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని శివసేన (యుబిటి) చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే పేర్కొన్నారు. దేశంలో ‘ఇండియా కూటమి’  సంకీర్ణ…

Opposition : ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం

Apr 13,2024 | 15:26

న్యూఢిల్లీ   :    శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ…

ఐదో రోజుకు గంగవరం పోర్టు కార్మికుల పోరాటం – సిపిఎం సంఘీభావం

Apr 13,2024 | 14:38

గంగవరం పోర్టు (విశాఖ) : అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జిపిఎల్‌, జిపిఎస్‌ పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులు, లోడిరగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాన్స్‌ పోర్టు,…

కేరళ సిపిఎం సీనియర్‌ నాయకుడు కేవీ రామకృష్ణన్  కన్నుమూత

Apr 13,2024 | 14:26

పాలకోట్‌ : కేరళ సిపిఎం సీనియర్‌ నేత, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు కేవీ రామకృష్ణన్  (74) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఇంట్లోనే విశ్రాంతి…

చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు : సిఎం జగన్‌

Apr 13,2024 | 13:35

మంగళగిరి (గుంటూరు) : చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం తనకు లేదని ఎపి సిఎం జగన్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర…

గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత

Apr 13,2024 | 17:23

న్యూఢిల్లీ :   మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం ప్రారంభంలో యుపిఎ ప్రభుత్వ (2004-14) వైఫల్యాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)ను సాక్ష్యంగా…