వార్తలు

  • Home
  • మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

వార్తలు

మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Dec 10,2023 | 08:22

చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్‌ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు…

వంద రోజుల్లో అమలు-ఆరు గ్యారంటీలపై తెలంగాణ సిఎం రేవంత్‌

Dec 10,2023 | 08:21

-‘మహాలక్ష్మి’ పథకానికి శ్రీకారం -‘ఆరోగ్యశ్రీ’ పరిమితి రూ.10 లక్షలకు పెంపు -బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరోఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన…

నేను ఏ పేపర్‌పైనా సంతకం చేయలేదు : మీనాక్షి లేఖి

Dec 10,2023 | 08:21

  న్యూఢిల్లీ : హమాస్‌ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రశ్నతో కూడిన ఏ పేపర్‌పైనా తాను సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం స్పష్టం…

మానవ తప్పిదం వల్లే… కంటకాపల్లి రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Dec 10,2023 | 08:20

-దీపావళికి 5జి సేవలు ప్రజాశక్తి- గోపాలపట్నం (విశాఖపట్నం), వేపాడ (విజయనగరం జిల్లా) మానవ తప్పిదం వల్లే విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఇటీవల రైలు ప్రమాదం సంభవించిందని కేంద్ర…

‘గుండ్లకమ్మ’పై ఏడాదిగా నిర్లక్ష్యం!

Dec 9,2023 | 21:31

-మరమ్మతులకు నోచుకోని రిజర్వాయర్‌ గేట్లు -మరో గేటు కొట్టుకుపోవడంతో నీరు సముద్రం పాలు -భారీగా నీరు వస్తుండడంతో మరమ్మతులకూ ప్రస్తుతం ఆటంకం -ముందే మేలుకుంటే కరువులో 80…

అస్సాం మయన్మార్‌లో భాగమే అన్న కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ సిఎం హిమంత్‌

Dec 9,2023 | 18:03

  గౌహతి : అస్సాం గతంలో మయన్మార్‌లో భాగంగా ఉండేదని ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌…

ప్రతి ఇంటికి 6,000 సాయం : తమిళనాడు సిఎం స్టాలిన్

Dec 9,2023 | 18:08

తమిళనాడు : తమిళనాడులో మిచౌంగ్‌ తుఫాను ప్రభావితమైన కుటుంబాలన్నింటికీ ఒక్కొక్కరికి ₹6,000 చొప్పున ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని రేషన్ షాపుల…

తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

Dec 9,2023 | 16:06

హైదరాబాద్‌: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ…

ఉద్యోగాల భర్తీ .. రాజకీయ ఎత్తుగడేనే? : గంటా

Dec 9,2023 | 15:50

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్‌ తెరలేపారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు…