డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా రవీంద్ర నాయక్
అమరావతి: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ రవీంద్ర నాయక్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్గా కొనసాగిన గడల శ్రీనివాసరావును…
అమరావతి: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్గా డాక్టర్ రవీంద్ర నాయక్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు డీహెచ్గా కొనసాగిన గడల శ్రీనివాసరావును…
న్యూఢిల్లీ : హోల్సేల్ దుకాణాలు, రిటైల్ సంస్థలు సహా గోధుమ పిండి మిల్లులపై అధికారుల దాడులపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు పదేపదే…
ప్రజాశక్తి-విశాఖ : అల్ ఇండియా పెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ యూనియన్ (విశాఖ కమిటీ) ఆధ్వర్యంలో ఇపియస్ 95 పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించని కేంద్ర ప్రభుత్వ…
హైదరాబాద్: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ను రూ.500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలో…
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే…
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం పవన్కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం…
ప్రజాశక్తి-అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా…
పోచంపల్లి: చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్ డై…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలిచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10…