భారత్తో బంధం బలోపేతం ! : అమెరికా
వాషింగ్టన్ : భారత్తో అమెరికా భాగస్వామ్యం మరింత ప్రత్యేమైందని, ధృఢమైందని బైడెన్ ప్రభుత్వం గురువారం వ్యాఖ్యానించింది. దాదాపు 400కోట్ల డాలర్లకు 31 సాయుధ డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు…
వాషింగ్టన్ : భారత్తో అమెరికా భాగస్వామ్యం మరింత ప్రత్యేమైందని, ధృఢమైందని బైడెన్ ప్రభుత్వం గురువారం వ్యాఖ్యానించింది. దాదాపు 400కోట్ల డాలర్లకు 31 సాయుధ డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు…
న్యూఢిల్లీ : ఎఫ్సిఆర్ఎ ఉల్లంఘన కేసులో మాజీ ఐఎఎస్ అధికారి, హక్కుల కార్యకర్త హర్ష మందర్ ఇల్లు, కార్యాలయంలో సిబిఐ సోదాలు జరిపింది. సిబిఐ నుంచి వచ్చిన…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కులగణన కార్యక్రమంలో కులమే కాదు, ఆస్తుల గణన కూడా చేయడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేను చేపట్టిన…
లోక్సభ ఎన్నికల్లో ఏం చేయగలదో ఊహించండి బిజెపిపై కేజ్రీవాల్ ఆగ్రహం న్యూఢిల్లీ : మేయర్ ఎన్నికల్లోనే బిజెపి రిగ్గింగ్ చేస్తే.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఏం…
ప్రజాశక్తి – కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా : శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో శుక్రవారం ఉదయం తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఇద్దరు…
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత గచ్చిబౌలి సిసిఎస్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.…
ప్రభుత్వ విధానాలతో కార్పొరేట్లకే లాభం ప్రజాశక్తి-అమరావతి బ్యూరోసోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టవద్దని కేంద్ర ఇంధన శాఖ మాజీకార్యదర్శి ఇఎఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యాన ఎపి భవన్లోని అంబేద్కర్…
డిజైన్ & కన్స్ట్రక్షన్ రంగాలలో ప్రముఖులకు సత్కారం ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక ఐనా మోడుకో డెవలప్మెంట్, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో…