వార్తలు

  • Home
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసిపికు బిగ్‌ షాక్‌..!

వార్తలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసిపికు బిగ్‌ షాక్‌..!

Feb 26,2024 | 14:38

టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారధి, భవకుమార్‌, తుమ్మల చంద్రశేఖర్‌ పసుపు కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి : అధికార వైసిపికి ఆ పార్టీ నేతలు షాకుమీద షాకులిస్తున్నారు.…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఆదోని కుర్రాడు ఎంపిక

Feb 26,2024 | 13:58

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని అరుణ్‌ జ్యోతి నగర్‌ కాలనీ ఫిలిప్స్‌ కబాడీ టీం క్రీడాకారుడు బి అరుణ్‌ కుమార్‌ రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు ఎంపికైనట్లు…

అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం : రాష్ట్రపతికి ఖర్గే లేఖ

Feb 26,2024 | 17:56

న్యూఢిల్లీ : సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌తో యువతకు అన్యాయం జరుగుతోందని… వారికి న్యాయం చేయాలని కోరుతూ … కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు…

జ్ఞానవాపి సెల్లార్‌లో పూజలకు అనుమతించిన అలహాబాద్‌ హైకోర్టు

Feb 26,2024 | 13:37

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో సెల్లార్‌లో ఉన్న దేవుళ్లకు పూజలు చేసేందుకు సోమవారం అలహాబాద్‌ హైకోర్టు అనుమతించింది. ఈ విషయంపై గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆదుకోండి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Feb 26,2024 | 13:33

అనంతపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సోమవారం…

అమెరికాలో తెలంగాణ యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి

Feb 26,2024 | 13:21

తెలంగాణ : సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన రుత్విక్‌ రాజన్‌ అనే యువకుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అమెరికాలో మృతి చెందిన ఘటన అతడి కుటుంబంలో విషాదం నింపింది. రిటైర్డ్‌…

భారత సంతతి కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Feb 26,2024 | 13:08

టెక్సాస్‌: భారత సంతతికి చెందిన రీసెర్చర్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అశోక్‌ వీరరాఘవన్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్‌ అవార్డుగా పేరొందిన ఎడిత్‌ అండ్‌…

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ – విచారణ మళ్లీ వాయిదా

Feb 26,2024 | 13:07

న్యూఢిల్లీ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలన్న ఎపి ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం జరిగిన విచారణ…

తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత – ఆందోళనకారులపై పోలీసుల దాష్టీకం

Feb 26,2024 | 12:42

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : తిరుపతి మంగళం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగనన్న పట్టాలు పొందిన లబ్దిదారులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు చూపాలని డిమాండ్‌ చేస్తూ …. సిపిఎం…