వార్తలు

  • Home
  • భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ

వార్తలు

భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ

Dec 14,2023 | 11:41

కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య న్యాయపోరాటం చేస్తానని స్పష్టం హైదరాబాద్‌ : మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై కేసు నమోదైన…

సిక్కింలో 800 పర్యాటకులను రక్షించిన సైన్యం

Dec 14,2023 | 11:26

 గ్యాంగ్‌టక్‌  :   తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత సైన్యం బుధవారం రక్షించిందని అధికారులు తెలిపారు.  హిమపాతం, ప్రతికూల వాతావరణం…

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌ బాబు

Dec 14,2023 | 11:19

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీధర్‌ బాబు గురువారం ఉదయం తనకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీధర్‌ బాబు బాధ్యతలు…

రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Dec 14,2023 | 11:08

హైదరాబాద్‌ : మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీసిన…

జిఒ3పై ముఖ్యమంత్రి మౌనం వీడాలి

Dec 14,2023 | 11:01

2024 జాబ్‌ కేలండర్‌ ప్రకటించాలి అన్ని పోస్టులూ భర్తీ చేయాలి : సిపిఎం ప్రజాశక్తి -పాడేరు (అల్లూరి జిల్లా) : జిఒ3పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మౌనం సరికాదని,…

తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Dec 14,2023 | 10:59

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్‌ను…

జగన్‌పై దాడి కేసులోనిందితుడికి బెయిల్‌ ఇవ్వండి

Dec 14,2023 | 10:44

 హైకోర్టులో వాదనలు ప్రజాశక్తి-అమరావతి: విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా జరిగిన కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావుపై హత్యాయత్నం (ఐపిసి 307) సెక్షన్‌…

పిఠాపురంలో రైల్వే ప్రయాణికుల ఆందోళన

Dec 14,2023 | 10:43

పట్టాలపై నిరసనతో నిలిచిన రైలు ప్రజాశక్తి-  పిఠాపురం (కాకినాడ జిల్లా) : అయ్యప్పస్వామి మాలధారులు, ప్రయాణికులకు మధ్య జరిగిన వివాదంలో పిఠాపురంలో ఉద్రికత్తత నెలకొంది. రిజర్వేషన్‌ బోగీల్లో…

పొగాకు సాగులో యాంత్రీకరణకు ప్రోత్సాహం

Dec 14,2023 | 10:41

వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డికె.యాదవ్‌ సిటిఆర్‌ఐ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : పొగాకు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలని వాణిజ్య…